ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో జరుగనున్న బీఆర్ఎస్ ,మొదటి బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,
శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అయితే తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభల�
మహారాష్ట్ర సర్కారుకు సిరా దాడి భయం పట్టుకుంది. అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్పై ఇటీవల నిరసనకారులు ఇంకు చల్లిన సంగతి తెలిసిందే
రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అద్భుత విజయాలు సాధించబోతున్నది. హ్యాట్రిక్ విజయంతో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నది. తెలుగు రాష్ర్టాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి వ�
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆయనతో ప్రమాణం చేయించారు.
తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర
Traffic jam | హైదరాబాద్లోని లక్డీకాపూల్-అసెంబ్లీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దసరా సెలవులు ముగియడంతో భారీ సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు నగరానికి చేరుకుంటున్నాయి.
దేశాన్ని రక్షించే జవాన్ ఈ రోజు అగ్నిపథ్లో నలిగిపోతూ రగిలిపోతున్నడని.. దేశానికి అన్నం పెట్టే కిసాన్ మద్దతు ధర లేక కుంగిపోతున్నడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శాంతి, సౌభ్�
Mahatma Gandhi | అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. గాంధీజీ విగ్రహానికి
రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం శాసనమండలి, సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది.