దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
Minister KTR | రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
మున్నూరుకాపు ప్రజాప్రతినిధుల సన్మాన సభ 9న నిర్వహిస్తున్నట్టు తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు.
ముంబై, జూలై 3: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 288 మంది సభ్యుల గల అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 144. బీజేపీ-106, శివసేన రెబల్స్-39 మంది, పలు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల�
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది. వన్ నేషన్-వన్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై చర్చించారు. సమ�
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జూలై 11వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. 24 గంటల్లో గువాహటి నుంచి ముంబైకి తిరిగి వస్తే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నా.. రెబల్ ఎమ్మెల్యేలు దిగిరాకపో
ప్రత్యేక ఈవీఎంలు తయారుచేయాలి అందుకే బ్యాలెట్ విధానం కొనసాగింపు న్యూఢిల్లీ, జూన్ 12: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటం చూశాం. కానీ, రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం బ్యాలెట్ విధానాన్నే కొనసాగిస�
అక్రమాలు, అర్థసత్యాలకు పుట్టిన బిడ్డ జయశంకర్ పేరు ఎత్తే అర్హతే లేదు ఇలాంటివారు రాజకీయాల్లోకా! మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఓట్ల కోసం రేవంత్రెడ్డి చెప్పే బ్రోకర్
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న అసెంబ్లీ భవన ఆవరణలో ఖలిస్థాన్ జెండాల కలకలం రేగింది. అసెంబ్లీ గేటు, ప్రహరీ గోడలపై ఆదివారం తెల్లవారుజామున జెండాలు ప్రత్యక్షమయ్యాయి
Khalistan | హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీపై ఖలిస్థాన్ (Khalistan) జెండాలు దర్శనమిచ్చాయి. ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై దుండగులు ఖలిస్థాన్ జెండాలను వేలడాదీశారు. ఆదివారం ఉదయం గుర్తించిన పోలీసులు వాటిని తొలగ�
ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పరిచయాలు పెరిగి వ్యాపార రంగం అభివృద్ధి సాధిస్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో మూడు రోజులు
రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల�
MLC Kavitha | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివా