ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ కూడా పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తాజాగా �
సంకుచిత విధానాలతో కేంద్రం వ్యవహరిస్తున్నదని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజల ఆహార్యంతో ప్రభుత్వాలకేం పని? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యు�
హైదరాబాద్ : రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ�
రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పుట్టినరోజు వేడుకను సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చాంబర్లో నిర్వహించారు
శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ
Vemula Prashanth reddy | తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శాసన సభ ఆవరణలో మొక్కలు నాటారు.
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితిని మూడేండ్లకు పెంచుతూ వ్యవసాయ చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెండేండ్లు ఉన్న మార్కెట్