హైదరాబాద్ : రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ�
రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పుట్టినరోజు వేడుకను సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చాంబర్లో నిర్వహించారు
శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ
Vemula Prashanth reddy | తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శాసన సభ ఆవరణలో మొక్కలు నాటారు.
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితిని మూడేండ్లకు పెంచుతూ వ్యవసాయ చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెండేండ్లు ఉన్న మార్కెట్
Budget | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు వార్షిక బడ్జెట్ను (Budget) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడుతారు. సుమారు రూ.2.
Assembly | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజుకు చేరాయి. శుక్రవారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరుగనుంది. వ్యవసాయం, సహకారం, పశుసంవర్ధక శాఖ పద్దులపై సభ్యులు చర్చించనున్నారు.
ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలు భాగస్వాములయ్యే ప్రతిరంగం ఉన్నతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
CM KCR | రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. రాష్ట్రంలో 80,039 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి నియామక ప్రక్రియను వెంటనే చేపడుతున్నామని శాసనసభలో ముఖ్యమంత్రి