మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. గురువారం మహారాష్ట్ర ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన సభ్యుల నిరసనల మధ్య ప్రసంగాన్ని అర్ధాంతరంగా �
ఒకే దేశం, ఒకే చట్టం విధానాన్ని ఎర్రకోట సాక్షిగా తాము అమలుచేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెప్పిన మాటలు కేవలం నీటి మీది రాతలుగా మిగిలాయి. అంతేకాకుండా అసెంబ్లీ స్థానాల పెంపుదలలో రాజకీయ స్వార్థంతో వ్యవహరించ�
రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించే అధికారంగానీ, హక్కుగానీ గవర్నర్కు ఉన్నదా? రాష్ట్ర అసెంబ్లీకి రాజ్యాంగబద్ధ అధికారిక, నామమాత్రపు అధిపతి అయిన గవర్నర్కు సభను సమావేశపరచడం, ఉభయసభల సంయుక్త సమావేశంలో బడ్జెట్
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 నుంచి జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం 7వ తేదీ (సోమవారం) ఉద�
చ్చే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. అయితే.. రాజ్యాంగ నియమ నిబంధనలు, సభా సంప్రదాయాలపై అవగాహన లేని ప్రతిపక్ష, బీజేపీ నేతలు కొందరు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావ�
కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు నా చావు కోసం కాశీలో ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిపోతుండటాన్ని దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో
Budget session | ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు (Budget session) ముహుర్తం ఖరారయింది. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
యూపీ ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరుద్యోగ యువత నుంచి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం బల్లియా జిల్లాలోని బన్షి బజార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మూడేండ్లు
హైదరాబాద్ : స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీ భానుప్రసాద్, ఎంసీ కోటిరెడ్డి, దండే విఠల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత మండల�
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు
హైదరాబాద్ : నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక�
హైదరాబాద్, జనవరి 30 : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శా