కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు నా చావు కోసం కాశీలో ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిపోతుండటాన్ని దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో
Budget session | ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు (Budget session) ముహుర్తం ఖరారయింది. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
యూపీ ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరుద్యోగ యువత నుంచి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం బల్లియా జిల్లాలోని బన్షి బజార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మూడేండ్లు
హైదరాబాద్ : స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీ భానుప్రసాద్, ఎంసీ కోటిరెడ్డి, దండే విఠల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత మండల�
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు
హైదరాబాద్ : నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక�
హైదరాబాద్, జనవరి 30 : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శా
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు అంశంపై ప్రభుత్వం చేపడుతున్న సహాయ సహకారాలను వివరిస
అమరావతి : విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరం అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తొలిసారిగా స్ప�
Minister Perni nani | అసెంబ్లీలో చంద్రబాబు (Chandrababu Naidu) మెలో డ్రామా క్రియేట్ చేయడం దురదృష్టకరమని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లుగానీ
అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి వనస్థలిపురం, అక్టోబర్ 10: స్వర్ణకారులు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో రాణించాలని అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోన