తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవంహైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. భావితరాలు ఆయన్ని గుర్తుంచుకునేలా రాష్ట్ర శాస�
CM KCR | భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో సీఎం కే చంద్రశేఖర్రావు ఆవిష్కరించనున్నారు.
శాసన సభలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గుర�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 629 వంతెనలను మంజూరు చేసినట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.3,050 కోట్లు ఖర్చు చేస్తున్నటు వివరించారు. శాసనసభలో స�
మంత్రి జగదీశ్రెడ్డి రాష్ట్రంలో పెరిగిన డిమాండ్కు అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 6,600 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు సరఫరా డ
Mahatma Gandhi | తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్
గన్నీ బ్యాగుల కొరత తీర్చే జూట్ మిల్లులు అధిక ఉత్పత్తుల ప్రాసెసింగ్కు ఆహారజోన్లు విన్ విన్ పద్ధతిలో ముందుకు సాగుతున్నాం స్వరాష్ట్రంలో 6.95% పెరిగిన రైతు రాబడి సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా అడుగులు దేశ�
అర్థవంతమైన చర్చలకు అసెంబ్లీ వేదిక వీలైనన్ని ఎక్కువరోజులు సమావేశాలు ప్రతిపక్షాలు సూచించిన అంశాలూ చర్చకు స్ఫూర్తిమంతంగా సమావేశాలు సాగాలి బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 24 (
అంబేద్కర్ చౌక్ : ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీఎం కేసీఆర్ను శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కుమ్రం భీం ఆ�
మాజీ మంత్రి జేసీ | జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానా గెలవడని తాను ముందే చెప్పానన్నారు.
TS Assembly | శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యే రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాల నేపథ్యంలో గురువారం శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత�
TS Assembly | ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీస�