అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు అంశంపై ప్రభుత్వం చేపడుతున్న సహాయ సహకారాలను వివరిస
అమరావతి : విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరం అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తొలిసారిగా స్ప�
Minister Perni nani | అసెంబ్లీలో చంద్రబాబు (Chandrababu Naidu) మెలో డ్రామా క్రియేట్ చేయడం దురదృష్టకరమని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లుగానీ
అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి వనస్థలిపురం, అక్టోబర్ 10: స్వర్ణకారులు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో రాణించాలని అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోన
తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవంహైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. భావితరాలు ఆయన్ని గుర్తుంచుకునేలా రాష్ట్ర శాస�
CM KCR | భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో సీఎం కే చంద్రశేఖర్రావు ఆవిష్కరించనున్నారు.
శాసన సభలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గుర�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 629 వంతెనలను మంజూరు చేసినట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.3,050 కోట్లు ఖర్చు చేస్తున్నటు వివరించారు. శాసనసభలో స�
మంత్రి జగదీశ్రెడ్డి రాష్ట్రంలో పెరిగిన డిమాండ్కు అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 6,600 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు సరఫరా డ
Mahatma Gandhi | తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్
గన్నీ బ్యాగుల కొరత తీర్చే జూట్ మిల్లులు అధిక ఉత్పత్తుల ప్రాసెసింగ్కు ఆహారజోన్లు విన్ విన్ పద్ధతిలో ముందుకు సాగుతున్నాం స్వరాష్ట్రంలో 6.95% పెరిగిన రైతు రాబడి సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా అడుగులు దేశ�
అర్థవంతమైన చర్చలకు అసెంబ్లీ వేదిక వీలైనన్ని ఎక్కువరోజులు సమావేశాలు ప్రతిపక్షాలు సూచించిన అంశాలూ చర్చకు స్ఫూర్తిమంతంగా సమావేశాలు సాగాలి బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 24 (