అంబేద్కర్ చౌక్ : ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీఎం కేసీఆర్ను శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కుమ్రం భీం ఆ�
మాజీ మంత్రి జేసీ | జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానా గెలవడని తాను ముందే చెప్పానన్నారు.
TS Assembly | శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యే రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాల నేపథ్యంలో గురువారం శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత�
TS Assembly | ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీస�
ఎర్రకోట వరకు మార్గం.. ఓ ఉరితీసే గది కూడా..న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శాసనసభలో బ్రిటీషర్ల కాలంనాటి పురాతన సొరంగంతో పాటు ఉరితీసే గది ఒకటి బయటపడింది. వచ్చే ఏడాది జనవరి 26 లేదా ఆగస్టు 15నాటికి ప్రజల సందర్శనార�
శాసనసభ| రాష్ట్ర వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని 135 కోట్ల మంది జరుపుకునే పండుగ స్వాతంత�
అసెంబ్లీ| రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తిరుపతి, మే 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.శ్రీ వారి ఆలయానికి చేరుకున్న అదనపు ఇఓ ఏవీ ధర్మరెడ్డి స్పీ�