ఎర్రకోట వరకు మార్గం.. ఓ ఉరితీసే గది కూడా..న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శాసనసభలో బ్రిటీషర్ల కాలంనాటి పురాతన సొరంగంతో పాటు ఉరితీసే గది ఒకటి బయటపడింది. వచ్చే ఏడాది జనవరి 26 లేదా ఆగస్టు 15నాటికి ప్రజల సందర్శనార�
శాసనసభ| రాష్ట్ర వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని 135 కోట్ల మంది జరుపుకునే పండుగ స్వాతంత�
అసెంబ్లీ| రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తిరుపతి, మే 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.శ్రీ వారి ఆలయానికి చేరుకున్న అదనపు ఇఓ ఏవీ ధర్మరెడ్డి స్పీ�
Tamil Nadu Assembly: తమిళనాడు నూతన అసెంబ్లీ ఈ నెల 11న కొలువుదీరనుంది. మే 11న చెన్నైలోని కళైవనార్ అరంగంలో తమిళనాడు 16వ అసెంబ్లీ తొలి సెషన్ ప్రారంభం కానున్నదని
“తెలంగాణ ఏర్పడ్డాక ఆర్టీసీని కాపాడుకుంటున్నం.. బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయించాం. ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నం. ఆర్టీసీ ఉద్యోగులు కూడా జీతాలు పెంచాలంటున్నరని.. రవాణా శాఖ మంత్రితో చర్చించి జీ�
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజైన నేడు అసెంబ్లీ, శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మొదట ప్�
రోడ్డు ప్రగతికి చిహ్నం.. ఏ ప్రాం తంలో రోడ్ నెట్ వర్క్ బాగుంటే, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్అండ్బీ కింద 31,937 కిలోమీటర్ల రోడ్లు ఉన�
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి కారును పార్కింగ్ చేస్తుండగా ఈ ప్