CM KCR | రాష్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా �
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని విప్ బాల్క సుమన్ విమర్శించారు. పథకం ప్రకారమే వారు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో చర్చ జరగాలి కానీ, రచ్చకాదని స్�
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేదిపోయి బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకొంటే స్పీకర్ చూస్తూ ఊరుకోవాలా? అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్ని�
మాతృభూమిపై ప్రేమ ఉన్న ఒక భూమి పుత్రుడు, రాష్ట్ర భవిష్యత్తుపై అవగాహన ఉన్న ఒక దార్శనికుడు, ప్రజల అవసరాలు తెలిసిన ఒక పాలకుడు, ఆర్థికాంశాల లోతులు తెలిసిన విత్త వేత్త కలగలసి బడ్జెట్ రూపొందిస్తే ఎలా ఉంటుందో, క
వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భ�
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు, మం�
సహజంగానే గవర్నర్లకు, రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువ, గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్తో గవర్నర్ తమిళిసైకి ఎకడ తేడా వచ్చిందనే దానిపై చర్చలు మొదలయ్యాయి. రాష్ట్ర గవర్నర్గా వచ్చిన తమిళిసైకి రాష్ట్ర �
మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. గురువారం మహారాష్ట్ర ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన సభ్యుల నిరసనల మధ్య ప్రసంగాన్ని అర్ధాంతరంగా �
ఒకే దేశం, ఒకే చట్టం విధానాన్ని ఎర్రకోట సాక్షిగా తాము అమలుచేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెప్పిన మాటలు కేవలం నీటి మీది రాతలుగా మిగిలాయి. అంతేకాకుండా అసెంబ్లీ స్థానాల పెంపుదలలో రాజకీయ స్వార్థంతో వ్యవహరించ�
రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించే అధికారంగానీ, హక్కుగానీ గవర్నర్కు ఉన్నదా? రాష్ట్ర అసెంబ్లీకి రాజ్యాంగబద్ధ అధికారిక, నామమాత్రపు అధిపతి అయిన గవర్నర్కు సభను సమావేశపరచడం, ఉభయసభల సంయుక్త సమావేశంలో బడ్జెట్
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 నుంచి జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం 7వ తేదీ (సోమవారం) ఉద�
చ్చే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. అయితే.. రాజ్యాంగ నియమ నిబంధనలు, సభా సంప్రదాయాలపై అవగాహన లేని ప్రతిపక్ష, బీజేపీ నేతలు కొందరు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావ�