క్యాతనపల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్చుతూ ప్రవేశ పెట్టిన బిల్లు మంగళవారం శాసన సభలో ఆమోదం పొందడంతో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కుల సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు సంబురాలు �
విద్యుత్తు సవరణ బిల్లుపై తాము ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య అన్నారు.
రాష్ట్రంలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలని, దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్రెడ్డికి సభ సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఈ నెల 12కు సమావేశ�
రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకొంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని ఆ
Assembly | రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
అనుచిత వ్యాఖ్యలు చేసి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని, ఆయనను సభ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంఐఎం ప్రధ
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
Minister KTR | రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
మున్నూరుకాపు ప్రజాప్రతినిధుల సన్మాన సభ 9న నిర్వహిస్తున్నట్టు తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు.
ముంబై, జూలై 3: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 288 మంది సభ్యుల గల అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 144. బీజేపీ-106, శివసేన రెబల్స్-39 మంది, పలు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల�