మరికాసేపట్లో మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం హరీశ్ రావు శాసనసభకు చేరుకున్నారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు.
ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడటం చాలా సులభం. కానీ రెండిటిని అర నిమిషం కోసం ఇది చెప్పి, ఇంకో అర నిమిషంలో అది చెప్పి మళ్లీ రెండిటిని కలిపి అర్థవంతంగా చెప్పడం గొప్ప విషయం.
CM KCR | భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధికారంలోకి రాగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజ్వేషన్లు అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్పై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు.
గతాన్ని పునశ్చరణ చేస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు దారులు చూపిస్తూ మంత్రి కేటీఆర్ శనివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం అత్యద్భుతంగా సాగింది.
బొగ్గు బ్లాకుల కేటాయింపులో గుజరాత్కు ఒక నీతి.., తెలంగాణకు ఒక నీతా..! అని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ఎ�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 5, 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు.
సంక్షేమం-అభివృద్ధి జోడుగుర్రాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం ఒక చారిత్రక అద్భుతమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాతో నూతన సచివాలయాన్ని నిర్�
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ప్రశంసిం