గతాన్ని పునశ్చరణ చేస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు దారులు చూపిస్తూ మంత్రి కేటీఆర్ శనివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం అత్యద్భుతంగా సాగింది.
బొగ్గు బ్లాకుల కేటాయింపులో గుజరాత్కు ఒక నీతి.., తెలంగాణకు ఒక నీతా..! అని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ఎ�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 5, 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు.
సంక్షేమం-అభివృద్ధి జోడుగుర్రాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం ఒక చారిత్రక అద్భుతమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాతో నూతన సచివాలయాన్ని నిర్�
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ప్రశంసిం
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయని, ఇంతటి కష్టకాలంలోనూ తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. 2014 నుంచ
వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో గొప్ప స్థిరీకరణ సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలోనే నూతన చరిత్రను లిఖించిందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు సభ ప్రారంభమైంది. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తున్నారు.
శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మానవ వనరులు