అసెం బ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్... 39 సీట్ల వద్ద ఆగిపోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకుగానూ 10 సెగ్మెంట్లలో హస్తం పార్టీదే హవా కొనసాగింది. రెండు స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. మొదటి సారే విజయంతో అలంప�
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కమలం పార్టీ నుంచి సీఎం ఎవరు అవుతారనే చర్చ రాజకీయ వర్గ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీ సాధించింది. దీంతో రాష్ర్టానికి కొత్త సీఎం ఎవరు? అనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్�
మధ్యప్రదేశ్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ 230 స్థానాల్లో 163 స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ, అ
అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవడం.. ప్రజలు, కార్యకర్తల విజయమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్పీకర్లుగా పనిచేసినవాందరూ ఓడిపోతారనేది కేవలం ఆపోహ మాత్రమే అని పేర్కొన్నారు. �
కేసీఆర్ రైతులు, పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల అమలు కొనసాగేలా ప్రజల పక్షాన నిలబడతానని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ అమల�
శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చరిత్ర తిరగరాశారు. స్పీకర్గా పని చేసిన వారెవ్వరు తదుపరి ఎన్నికల్లో గెలవబోరనే సెంటిమెంట్ను బద్దలుకొట్టారు. శాసన సభాపతిగా ఉంటూ పోచారం శ్రీనివాసరెడ్డి తాజా ఎన్నికల ఫ�
ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో గతంలో బీఆర్ఎస్కు పట్టం కట్టిన ఓటర్లు.. ఈసారి మూడు పార్టీలనూ ఆదరించారు. రెండు నియోజకవర
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలు గెలుచుకోవడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. తమకు మద్దతు పలికిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
రాజస్థాన్ మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరిలో పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహించిన గోవింద్ రామ్ మేఘ్వాల్ కూడా ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో ముగ్గురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం.
Assembly Election | దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్లో బీజేపీ (BJP) మెజార్టీ మార్క్ను దాటి దూసుకెళ్తోంది. అటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోనూ హవా కొనసాగుతోంది. దీంత�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. కుమ్రం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు.