అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21,27,056 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. గద్వాలలో అత్యధికంగా 82.42 శాతం, మహబూబ్నగర్
సంగారెడ్డి జిల్లాలో గతేడాదితో పోలిస్తే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 2018 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 81.96 శాతం పోలింగ్ నమోదైంది. 2023 ఎన్నికల్లో 76.99 శాతం పోలింగ్ న�
రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదులో రాష్ట్రంలో మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో 86.69 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం కాస్త తగ్గింది. జిల్లాలోన�
పాలేరు నియోజవర్గంలో తుది ఓటర్ల జాబితా ప్రకారం యువ ఓటర్లు 27.50 శాతం ఉన్నారు. 39 వేల మందికిపైగా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో అధికంగా యూత్ ఓటర్లు ఉన్నాయి. గురువారం జరిగిన పోలింగ్లో అ�
:సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో ఊరట లభించింది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన 441 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. పోలింగ్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం మెషిన్లను భద్రపరిచారు
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.
నర్సాపూర్ నియోకవర్గంలో సార్వత్రిక ఎన్నిక పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 8 మండలాలు కలిపి 88.04 పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రా ల �
అల్లాదుర్గం మండంలోని ఆయా గ్రామాల్లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 75 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్�
మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్ల�
అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకే అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనుకున్న మేరకు నియోజకవర్గంలో పోలింగ్ శ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ �
అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. పోలింగ్ ముగిసే వరకు ఓటర్లు ప
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పల్లె, పట్టణ జనం ఉత్సాహంతో పో(ఓ)టెత్తింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఐదేళ్లకోసారి వచ్చే ‘ప్రజాస్వామ్య పండుగ’లో అందరూ భా
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ జిల్లాలో 80.70. హనుమకొండ జిల్లాలో 66.38 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నర్సంపేటలో 87.89 శాతం, పరకాలలో 83.76, వర్ధన్నపేటలో 80.22 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం మందకొడ�