అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలే రోజు రానే వచ్చింది. పోలింగ్ ముగిసిన క్షణం నుంచి ఏయే నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎవరికి వారు తమదే విజయమని, మెజార్టీయే లక�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ఫలితాల సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ముగియడంతో జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీ ల నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. నవంబర్ 30వ తేదీన జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఈనెల 3వ త
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం నిర్వ హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ మాయాంక్ మిట్టల్ శనివారం ప్రకటనలో తెలిపారు. గత నెల 30న జరిగిన అసెంబ్ల
కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనున్నది. మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నియోజకవర�
జిల్లాలోని పాలేరు నియోజకవర్గ ఓటర్లు అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు చేశారు. ఓటు హక్కుపై తమ చైతన్యాన్ని చాటారు. నియోజకవర్గంలో పోలింగ్శాతం 90.91గా నమోదైంది. అలాగే అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో పోలింగ్ శాత
విజయం ఎవరిని వరించునో తెలిసే రోజు నేడు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ హవేళీఘనపూర్లోని వైపీఆర్ కళాశాలలో ఆదివారం జరగనున్నది. ఈ ఎన్నికల్లో ప�
ఎక్కడ చూసినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదనే చర్చ.. ఏ ఇద్దరు కలిసినా.. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీ పరాభవం ఎదుర్కోనున్నది.. అనే అంశాలపైనే సంభాషణ. ఎన్నికల ఫలితాలపై ప్రజ
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయి. గురువారం పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఓట్ల లెక్కింపు ఉండడంతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సం
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రూ.469.63 కోట్ల విలువైన సొత్తు స్వాధీన పర్చుకొని 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలంగాణ పోలీసుశాఖ శనివారం ఒక ప్�
Mizoram Counting | మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్ నమోదైందని ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (CEO) మధుప్ వ్యాస్ చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగిందని అన్నారు. గత అసె�
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికార�
కోటి మందికి పైగా నివసిస్తున్న మహానగరం. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఓటరు ప్రతీసారి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఓటింగ్ శాతం చాలా తకువగా నమోదవుతోంది. ఏ ఎన్నికలైనా 50 శాతానికి మించి దాటడం లేదు. ఓటర్లలో నిర్లి
అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియగా, ఇక కౌంటింగ్కు సర్వం సిద్ధమవుతోంది. ఈమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రిని ఆయా
ఆదివారం జరగనున్న ఓట్ల లెకింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులోని స్ట్రాంగ్