ఆస్తిపన్ను వసూలులో నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడం అధికారులకు సవాల్గా మారింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ.2100 కోట్ల టార్గెట్ను విధించారు.
యాసంగి సాగుకు రైతాంగం సిద్ధమైంది. పల్లెల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగియడంతో రైతులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి సాగు కోసం దుక్కులు దున్నతూ బిజీ అయ్యారు.
బాన్సువాడ నియోజక వ ర్గం అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా ఉం టుంది, నియోజక వర్గంలో గిరిజనులు, మైనార్టీలు, కమ్మ సామాజిక వర్గం, బీసీలు, ఆర్యవైశ్యులు
ఛత్తీస్గఢ్లో ఓ సాధారణ పౌరుడు, కూలీ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న ఈశ్వర్ సాహు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాడు. జెయింట్ కిల్లర్గా మారాడు. ఏడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన రవీంద్ర చౌబేన�
Mizoram Elections | ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ‘జోరం పీపుల్స్ మూవ్మెంట్ (JPM)’ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 40 స్థానాల్లో జేపీఎం ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో జేపీఎం అధ్యక్షుడు, కాబోయే
Barrelakka | ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా 6 వేల ఓట్లు సాధి�
మరో రాష్ట్రంలో విపక్షానికే (Opposition Party) ప్రజలు పట్టం కట్టారు. ఆదివారం ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ప్రతిపక్షాలే విజయం సాధించాయి.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను (Counting)లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.
Telangana Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏకంగా 15 మంది డాక్టర్లు విజయం సాధించారు. వీరిలో అత్యధికులు తొలిసారి గెలిచినవారే. అందులో యువతే ఎక్కువ ఉన్నారు. ఇంత ఎంత మొత్తంలో డాక్టర్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిం�
Revanth Reddy | హైదరాబాద్ మహానగర పరిధిలో ఎంఐఎం గెలిచిన సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు పర�
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ధనసరి అనసూయ (సీతక్క) బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం 1,85,830 ఓట్లు పో లవగా, 1,767 పోస్టల్ ఓట్లు ఉ�
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మూడు రాష్ర్టాల్లోనూ బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. వీటిల్లో తాము అధిక
లోక్సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు హిందీ రాష్ర్టాల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్లో కమలదళం మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోగా, ఛత్తీస్గఢ్
అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రెండ్రోజులుగా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలకు ఆదివారం కౌటింగ్తో తెరపడింది. నూతన వ్యవసాయ మార్కెట్యా�