కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాపరిషద్ చైర్పర్సన్ పదవికి ఎమ్మెల్యే కోవ లక్ష్మీ (Kova Lakshmi) రాజీనామా చేశారు. దీంతో ఆమె స్థానంలో జడ్పీ చైర్మన్గా కోనేరు కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.
స్పీకర్ ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ఘన త బాన్సువాడ నియోజకవర్గ ప్రజలదే అని బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం లో అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ బా న్సువా�
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని తలచుకుని కుంగిపోవద్దని, ధైర్యంగా ముందుకు సాగుదామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తూ ప్రజల గ
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులను కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ కోరారు. ఇటీవల హ నుమకొండ బాల
ఓటరు నమోదు, తప్పొప్పులకు ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏండ్లు నిండిన వారు �
అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అధికా�
త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను స ర్పంచులుగా గెలిపించుకునే బాధ్యత తనదేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రాజేందర్రెడ్డి అన్నారు. బీఆర్
స్వశక్తి సంఘాలకు రుణాల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకర్లు సైతం అంచనాలు రూపొందించే పనిలో ని�
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం గడిచింది. ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది.
నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి త్వరలో ఉప ఎన్నిక రానున్నది. ఇప్పటి వరకు ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం తన పదవిక�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డం పెట్టి అందరినీ కాపాడుకుంటానన్నారు.
Vote | వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3.30 లక్షల మంది వికలాంగులు, 80 ఏ�
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో, 11 ఏరియాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్నా యి. సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటు �