తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి కామారెడ్డి జిల్లా టాప్లో నిలిచింది. ఇప్పటి వరకు రూ.వేయి కోట్లు విలువ చేసే ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా కామారెడ్డి నిలిచింది.
హైదరాబాద్లో నేరాల శాతం కొద్దిగా పెరిగిందని సీపీ శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) అన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2 శాతం నేరాలు అధికమయ్యాయని చెప్పారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం అనూహ్యం, దిగ్భ్రాంతికరం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు, సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో ఓటమి బాధ్యత తనదేనని, ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నానని, ఎవరిని తప్పు పట్టడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఆయన స్వగృహంలో �
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలంపూర్ నియోజకవరాని ్గ కి ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఉండవెల్లి మేజర్ పంచాయతీలో ఎమ్మెల్యే విజయు�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కలిసి పనిచేశాయని, సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్ర�
తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వగ్రామం ధర్మారం మొదటిసారిగా సోమవారం వచ్చారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్(2012)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలువురు సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఆదివారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది.
ఆర్అండ్బీ అధికారులకు కొత్త తలనొప్పి మొదలైంది. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల విషయంలో సరికొత్త సవాల్ వచ్చి పడింది. అధికారిక నివాసాలపై వాస్తు పేరిట పేచీ నెలకొనడంతో అధికారు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఇటీవల కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశమిచ్చింది. త్వరలోనే లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల ప్రక్రియ నమోదుకు మరో�
‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జనరంజక పాలన సాగింది. కానీ కొన్ని శక్తుల దుష్ప్రచారంతో ఓడిపోయాం. పార్టీ కార్యకర్తలు బాధపడొద్దు.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరి ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండగా ఆలోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది.
ధాన్యం కొనుగోళ్లలో అంచనా తప్పింది. ఎన్నికల సమయంలో కొనుగోళ్లు ప్రారంభం కావడం, అధికారులంతా ఈ పనిలోనే నిమగ్నమై ఉండడంతో కొంత నిర్లిప్తత కనిపించింది. ఫలితంగా ఎక్కువ మంది రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపార�
కొన్నిసార్లు అటుపోట్లు సహజమని..అన్నింటిని అధిగమించి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.