త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఉత్సాహంలో ఉండగా.. ఇదే సరైన సమయమని భావిస్తూ తమ వారస�
నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో ఒక వైభవాన్ని చూసి, టీడీపీ హయాంలో జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. అనంతరం లేఆఫ్కు గురై మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ కాంగ్
జిల్లా కలెక్టర్ శశాంక రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అద్వైత్కుమార్ సింగ్ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు.
ములుగు ఎస్పీగా 2017 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ పీ శబరీష్ను నియమిస్తూ సీఎం శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న గౌష్ఆలంను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశా�
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆమె చేరిక కేవలం లాంఛనమే. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప�
పార్లమెంట్ ఎన్నికల సమరానికి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈనెల 21వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు �
నల్లగొండ ఎస్పీ అపూర్వరావును బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమెకు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. జిల్లా కొత్త ఎస్పీగా చందనా దీప్తిని నియమించారు.
సమర్థ నాయకత్వం వల్ల ఈ ఏడాదంతా తెలంగాణ శాంతిభద్రతలతో పరిఢవిల్లింది. రాష్ట్రంలో ఎక్కడా, ఎలాంటి పెద్ద సంఘటన చోటుచేసుకోలేదు. చిన్నచిన్న ఘటనలు మినహా ఈ ఏడాది రాష్ట్రంలో అన్ని పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాం
అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం సంతృప్తి కలిగించిందని కరీంనగర్ సీపీ అభిషేక్ మహాంతి అన్నారు. సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. గురువారం కమిషనరేట్లో మీడియాకు నేర సమీక్షా వార్�
స్వరాష్ట్రంలో ప్రజా సంరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరంలో 32 రకాలవి 7,874 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 7,674 నమోదయ్యాయి.
Chandra Babu | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన వల్ల అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) ఆందోళన వ్యక్తం చేశారు.
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజుల్లోపు తమ ఎన్నికల ఖర్చు వివరాలు అందించాలని అసెంబ్లీ ఎన్నికల వ్యయ నోడల్ అధికారి విజయకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ వీపీ గౌ