రాష్ట్ర శాసన సభా ఎన్నికలతో రెండు నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు నాలుగైదు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో క్రయ, విక్రయాలు పెరుగుతుండగా, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు కూ�
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మూడు రాష్ర్టాల్లో లెజిస్లేటివ్ పార్టీ నేతలను ఎన్నుకునేందుకు బీజేపీ శుక్రవారం పలువురిని కేంద్ర పరిశీలకులుగా నియమించింది.
అసెంబ్లీ ఎన్నికలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బం
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ సరుతల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి బాగా కలిసొచ్చాయి. ఈ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9 నుంచి నవంబర్ 29 వరకు వివిధ రాజకీయ పార్టీలకు 10,587 బస్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఏకంగా రూ.24.13 కోట్లక
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్�
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని నిజామాబాద్ అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు అర్బన్ ఎమ్మెల్యేగా తనకు ప్రజలు అవకాశం కల్ప�
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా ముగిసాయి. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎన్నికల కత్రువు ముగించారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చిన ఈవీఎంలను మాత్రం పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్�
DMK MP | డీఎంకే ఎంపీ సెంథిల్కుమార్ బుధవారం లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడే ప్రాంతాలన్నీ ‘గోమూత్ర రాష్ర్టాలు’ అని, బీజేపీ అక్కడ మాత్రమే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దృష్టి ఇక గ్రామాల వైపు మళ్ల వలసిన అవసరం కనిపిస్తున్నది. పార్టీకి ప్రజాదరణ నగరాలలో తక్కువ కాగా గ్రామాల్లో ఎక్కువన్నది మొదటినుంచి ఉండిన అంచనా. ఫలితాలు క�
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
హిందీ బెల్టులోని రాష్ర్టాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎన్డీయే ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి యుద్ధానికి ముందే చతికిలపడింది. కాం�