ఉండవెల్లి, డిసెం బర్ 19 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలంపూర్ నియోజకవరాని ్గ కి ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఉండవెల్లి మేజర్ పంచాయతీలో ఎమ్మెల్యే విజయుడు మంగళవారo సాన్థిక ప్రజా్ర పతి నిధులతో కలిసి పర్యటించారు . ఈ సందర్భంగా గ్రామం లోని వివిధ కాలనీలను సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృషిక్టి తీసుకొసే ్తసాన్థి క ప్రజా ప్రతి నిధులతో కలిసి పరిష్కరిం చేం దుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ కార్య కర్తలు ఎవరూ అధైర్యప డొద్దు.. అలంపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే గ్రామా లను సందర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. తన గెలుపునకు కృషి చే సిన ప్రతి బీఆర్ఎస్ కార్య కర్తకూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో కలు గోట్ల పీఏసీసీ ఎస్ చైర్మన్ గజేందర్ రెడ్డి, ఎంపీ టీసీ సుంకన్న, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మానవపాడు, డిసెంబర్ 19 : కార్య క ర్తలు అధైర్యపడొద్దు, అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. మండల కేంద్రా నికి చెందిన కుర్వ మద్ది లేటి తెల్ల వారు జామున గుండె పో టుతో మృతి చెం దాడు. విషయం తెలు సు కున్న అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు బాధిత కుటుం బాన్ని పరా మ ర్శిం చారు. ఎమ్మెల్యే వెంట వెంకట్రా ముడు, నేతా జీ గౌడ్, హరి నా థ్ రెడ్డి తది త రులు పాల్గొన్నారు.