CM KCR | ఆసిఫాబాద్ జిల్లా కావడంతోనే.. మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలతో హాస్పిటల్ కూడా వచ్చిందని, దాంతో మన్యం బిడ్డలకు మంచి జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో
Telangana | ప్రభుత్వం గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు తీసుకువచ్చింది. వాటి ఆర్థిక సహకారంతో పారిశ్రామిక రంగంలో రాణిస్తున్నారు. స్వయంగా లాభాలు ఆర్జిస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడుతూ అందరికీ ఆదర్శ�
జిల్లాలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాం త వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కే సురేశ్ కుమార్ అన్నారు. పట్టణంలోని అంబేదర్ చౌక్ వద్ద పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ను ఆదివారం �
Telangana | ప్రేమను నిరాకరించిందన్న కోపం.. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట్లో చోటుచేసుకుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం (Rain) కురుస్తున్నది. కొత్తగూడెం, సుజాతానగర్, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, చండ్రగొండ, ఇల్లందు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల్లో భారీ �
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అడ్డుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుకు నిరసనగా ధర్నాలో పాల్గొన్న ఓ ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగ
కుమ్రం భీం ఆసిఫాబాద్ (Kumram Bheem Asifabad) జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో కుమ్రం భీం ప్రాజెక్టుకు (Kumram Bheem Project) వరద పోటెత్తింది.
ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనం�
CM KCR | ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆ జిల్లాల్లోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.25 కోట్ల చొప్పున, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున నిధులను కేటాయించా�
CM KCR | ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీలు మొదలైతయని, అమాయక రైతులు దోపిడీకి గురైతరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడారు.
CM KCR | పోడుభూములు కొట్టేసినందుకు ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటుచేసిన �
CM KCR tributes to Saichand | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభా వేదికపై తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ సాయిచంద్కు నివాళ
CM KCR | రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మంది పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు ఆ