CM KCR | ఆ తర్వాత కలెక్టరేట్లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టగానే పురోహితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.
Kumaram Bheem Statue | జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో గోండు వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయిన కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరి�
Police Complex | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్కు చేరుకున్న ఆయన ముందుగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా
CM KCR | కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాసేపటిక్రితం ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నది. వైద్యం, విద్య రంగాలతోపాటు, పారిశ్రామికంగా పరుగులు పెడుతున్నది. పల్లె పల్లెకూ అభివృద్ధి ఫలాలు అందుతుండగా.. ఇంటింటికీ సంక్షేమం చేరుతోంది.
తెలంగాణ ప్రగతి రథ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మూడోసారి సీఎం జిల్లాకు వస్తుండటంతో పార్టీ నాయకులు పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగ�
CM KCR | ఈ నెల 30న ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేయడంతో పాటు కలెక్టరేట్, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొ�
Tragedy | : రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. యాక్సిడెంట్లో కొడుకు మరణించడంతో.. తండ్రి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామ
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 24న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. బీఆర్ఎస్�
Arjun Loddi కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మెస్రంగూడ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఐదు కిలో మీటర్ల (మండల కేంద్రానికి 15 కిలో మీటర్లు) దూరంలోనున్న అర్జున్లొద్ది పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో అధికారి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని శివగూడ. 13 కుటుంబాలు ఉండగా.. 50 మందికిపైగా జనాభా ఉంటారు. జోడేఘాట్ పోరాటంలోని 12 గ్రామాల్లో ఇది ఒకటి. మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు చేపడుతున్న ‘నీలి విప్లవం’ సత్ఫలితాలనిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 284 జలవన రుల్లో 1.38 కోట్ల పిల్లలను విడుదల చేయగా, ప్రస్తుతం జాలర్లు వేట సాగిస�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్లోని బస్టాండ్ వద్ద అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్లు