CM KCR | ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీలు మొదలైతయని, అమాయక రైతులు దోపిడీకి గురైతరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడారు.
CM KCR | పోడుభూములు కొట్టేసినందుకు ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటుచేసిన �
CM KCR tributes to Saichand | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభా వేదికపై తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ సాయిచంద్కు నివాళ
CM KCR | రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మంది పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు ఆ
CM KCR | ఆ తర్వాత కలెక్టరేట్లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టగానే పురోహితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.
Kumaram Bheem Statue | జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో గోండు వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయిన కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరి�
Police Complex | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్కు చేరుకున్న ఆయన ముందుగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా
CM KCR | కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాసేపటిక్రితం ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నది. వైద్యం, విద్య రంగాలతోపాటు, పారిశ్రామికంగా పరుగులు పెడుతున్నది. పల్లె పల్లెకూ అభివృద్ధి ఫలాలు అందుతుండగా.. ఇంటింటికీ సంక్షేమం చేరుతోంది.
తెలంగాణ ప్రగతి రథ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మూడోసారి సీఎం జిల్లాకు వస్తుండటంతో పార్టీ నాయకులు పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగ�
CM KCR | ఈ నెల 30న ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేయడంతో పాటు కలెక్టరేట్, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొ�
Tragedy | : రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. యాక్సిడెంట్లో కొడుకు మరణించడంతో.. తండ్రి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామ
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 24న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. బీఆర్ఎస్�
Arjun Loddi కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మెస్రంగూడ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఐదు కిలో మీటర్ల (మండల కేంద్రానికి 15 కిలో మీటర్లు) దూరంలోనున్న అర్జున్లొద్ది పర్యాటకులను ఆకర్షిస్తున్నది.