“ఇది ప్రభుత్వ స్థలం. దీనిని ఎవరైనా ఆక్రమించినచో చట్టరీత్య చర్య తీసుకోబడును”. ఇది సుమారు ఆరు నెలల క్రితం ఆసిఫాబాద్ శివారులోని బీడీపీపీ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు. ప్రస్తుతం అక్కడ బోర
జిల్లా కేంద్రంలో ఉన్న బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లో నిత్యం 3 వేల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతున్నది. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, కాగజ్నగర్, సిర్పూర్(టీ) మండలాలతో పాటు, మంచిర్యాల జిల్లా తాండుర్ మండ
Student Suicide | మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని టెకం శ్రీ వర్ధన్గా గుర్తించారు. శ్రీ వర్ధన్ పట్టణంలోని నక్షత్ర బాయ్స్ హాస్టల్లో గురువారం రాత్రి ఫ్యాన్కు ఉరి వ�
పంచాయతీ అభివృద్ధిలో స ర్పంచ్ల పాత్ర కీలకమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మండలంలోని మాన్కాపూర్ పంచాయతీలో గురువారం క్రీడా ప్రాగంణం,పార్కు ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ మ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు, ఇతర వన్యప్రాణుల మరణాలు పెరుగుతుండటంతో ఆందోళన చెందిన తెలంగాణ అటవీశాఖ.. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో దాదాపు 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పరిరక్షణ రిజర్వ్�
Minister Seethakka | జంగుబాయి(Jangubai ) అమ్మవారిని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క),(Minister Seethakka) దర్శించుకున్నారు.
Asifabad | ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలోని చిర్రకుంట సెక్షన్లో శుక్రవారం ఉదయం అటవీ అధికారులు అక్రమ కలప పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపార�
Heart Attack | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో చోటు చేసుకున్నది. కాగాజ్నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబల్గా పని చేస్తున్న జీ దయాన�
ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమయ్యాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్ రేంజ్ ఉత్తర భారతదేశంలోనే పేరుపొందిన ప్రాంతం. ఈ ఏరియా విభిన్న మొక్కల పెంపకానికి, వన్యప్రాణుల సంతతికి పెట్టింది పేరు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాపరిషద్ చైర్పర్సన్ పదవికి ఎమ్మెల్యే కోవ లక్ష్మీ (Kova Lakshmi) రాజీనామా చేశారు. దీంతో ఆమె స్థానంలో జడ్పీ చైర్మన్గా కోనేరు కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి.. కాంగ్రెస్ అభ్యర్థి ఆజ్మీరా శ్యాంనాయక్పై 22,810 ఓట్ల మెజార్టీతో గెలుపొం�
TS Assembly Elections | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ముందంజలో ఉన్నారు. 14వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి 4,246 ఓట్లు పోలయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. కుమ్రం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు.
ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వి�