కంకలమ్మ జాతర కోలాహలంగా కొనసాగింది. ఆదివారం వేలాది మంది భక్తులు తరలిరావడంతో కౌటాల భక్తజన సంద్రమైంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుం
ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 7.3 డిగ్ర�
పులి గాండ్రింపులు అటవీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బెజ్జూర్, దహెగాం, చింతలమానేపల్లి, సిర్పూర్(టీ), కాగజ్నగర్లో సంచరిస్తూ మూగజీవాలపై పంజా విసురుతుండగా, పట్టపగలు కూడా చేలకు వె�
వాంకిడి మండలం ఖానాపూర్ అటవీప్రాంతంలో సిడాం భీము(69)పై దాడి చేసి చంపిన పులి జాడ కోసం అటవీశాఖ రంగంలోకి దిగింది. పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. కాగజ్నగర్లోని పెద్ద వాగు వైపు వెళ్లినట�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్స్టేషన్లో మంగళవారం ఉదయం ఐదుగంటల ప్రాంతం లో తుపాకీ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సూర రజినీకుమార్ (29) మృతి చెందారు.
Constable injured | కౌటాల పోలీస్ స్టేషన్లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు చెందిన గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రజనీకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్
మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారని కొనియాడారు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో మహిళా, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ భారతీహోళికేరి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్నది. శనివారం పలుచోట్ల ఎమ్మెల్యేలు పాల్గొని ఆడబిడ్డలకు కానుకలు అందిం చారు. సర్కారు పంపిన రంగు రంగుల డిజైన్లు, జరీ అంచులను చూస్తూ మురిసిపోయ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా �
కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ బాలుర, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : పెన్షన్ల పంపిణీలో దేశంలో తెలంగాణే అగ్రగామిగా నిలిచిందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. వాంకిడి మండలంలోని బంబారా గ్రామంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షలను జెడ్పీ చైర్ పర్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువత, ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శనివారం తిర్యాని మండలంలోని తాటిగూడ, కేరిగూడ, ఎర్రబండ గిరిజన
Sirpur | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి నుంచి ఆగకుండా వానపడుతున్నది. దీంతో వాగులు, వంకలు