మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో అధికారి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని శివగూడ. 13 కుటుంబాలు ఉండగా.. 50 మందికిపైగా జనాభా ఉంటారు. జోడేఘాట్ పోరాటంలోని 12 గ్రామాల్లో ఇది ఒకటి. మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు చేపడుతున్న ‘నీలి విప్లవం’ సత్ఫలితాలనిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 284 జలవన రుల్లో 1.38 కోట్ల పిల్లలను విడుదల చేయగా, ప్రస్తుతం జాలర్లు వేట సాగిస�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్లోని బస్టాండ్ వద్ద అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్లు
ల్లాలోని ఐదు (మంచి ర్యాల, దండేపల్లి, కాసిపేట, కోటపల్లి, మందమర్రి) మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను ఈ నెల 16వ తేదీన విద్యాశాఖ అధి కారులు నిర్వహించనున్నారు.
బావిలో పడిన తండ్రిని కాపాడబోయిన కొడుకూ మృతి చెందిన సంఘటన సిరికొండ మండలంలో పొచ్చంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నీరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొచ్చంపల్లి గ్రామానికి చెందిన రైతు మడావి సోన�
రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని సిర్పూర్(యూ) మండల కేంద్రంలో నిర్వహించ�
జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని తెలుపగా, ప్రాధాన్యం సంతరించు క�
అంతర్ జిల్లా దొంగను వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ మట్టెవాడలోని సీసీఎస్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని చూపి, వివరాలను క�
Kanti Velugu | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
రైతులు వేసిన పంటే మళ్లీ వేస్తూ బా గా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో యాసంగి లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే లా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఇటీవల సదస్�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దును ఆనుకొని ఉండే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ప్రజలు పులుల దాడులతో గజగజ వణికిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడగా, జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్ప�
ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెరపడనున్నది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్