Asia Cup | టీమిండియా వచ్చే నెలలో ఆసియా కప్లో ఆడనున్నది. ఈ టోర్నీలో జట్టు కూర్పుపై చర్చలు సాగుతున్నాయి. యువ టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, ఓపెనర్ యశస్వీ జైస్వాల్కు టీ20 జట్టులో చోటు కల్పిస్తారా? లేదా? అన్నద
Asia Cup | టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చే నెలలో జరుగనున్న ఆసియా కప్ ఆడనున్నాడు. ఈ మేరకు అందుబాటులో ఉంటానని సెలెక్టర్లకు సమాచారం అందించినట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని �
Asia Cup | టీమిండియా త్వరలో ఆసియా కప్లో ఆడనున్నది. టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. త్వరలోనే జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానున్నది. ఈ క్రమంలో టీమిండియాకు శుభవార్త అందింది. భారత టీ20 జట్ట
వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్నకు జట్టును ఎంపిక చేసేందుకు గాను సెలక్టర్లకు సెలక్షన్ తిప్పలు తప్పడం లేదు. ఈనెల 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ.. ఆసియా కప్లో �
త్వరలో యూఏఈలో జరుగబోయే ఆసియా కప్లో దాయాది పాకిస్థాన్తో మ్యాచ్ను ఆడేందుకు అంగీకరించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.
Asia Cup: ఆసియాకప్ వన్డే క్రికెట్ టోర్నీ కోసం టీమిండియా జట్టును ఆగస్టు 19 లేదా 20వ తేదీన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నది. జైస్వాల్, సుదర్శన్ లాంటి బ్యాటర్లకు జ
ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 7 దాకా బీహార్లోని రాజ్గిర్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ హాకీ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. భద్రతా కారణాల రీత్యా ఈ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు పాకిస్థాన్ హాకీ
Asia Cup | భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ముగిసింది. ప్లేయర్స్ అంతా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. శుభ్మన్ గిల్ నేతృత్వంలోన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఇకపై భారత జట్టు ఆసియా కప్కు సన్నద్ధం కానున్నది. ఈ �
యువ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు ఓపెనర్ యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్ త్వరలో జరుగబోయే ఆసియా కప్ సెలక్షన్స్కు అందుబాటులో ఉండనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో దుబాయ్ వేదికగా మొదలుకాబోయే ఈ టో�
Pakistan Hockey Team: ఆసియాకప్ టోర్నీలో ఆడేందుకు వచ్చే పాకిస్థాన్ హాకీ జట్టును అడ్డుకోబోమని కేంద్ర క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ హాకీ టోర్నీ జరగనున్నది.
ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ నుంచి టీమ్ఇండియా వైదొలిగిందన్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. పాకిస్థాన్కు చెందిన మోహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షు�
BCCI : ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ఏసీసీ ఈవెంట్ల గుర�
Asia Cup: ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు ఇండియా డిసైడైంది. సెప్టెంబర్లో జరగ
సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్థాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించాడు.