స్వదేశంలో ఆసియా కప్ ఆడుతున్న యూఏఈ తమ రెండో మ్యాచ్లో బోణీ కొట్టింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 42 పరుగులతో విజయం సాధించింది.
Andy Pycroft: ఆసియాకప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. పాక్తో మ్యాచ్ జరిగిన సమయంలో భారత క్రికెటర్లు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. ఈ
India Vs Pakistan: పాక్ క్రికెటర్లకు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడమే కాదు.. ఆ తొందరలో మ్యాచ్ అఫీషియల్స్కు కూడా హ్యాండ్షేక్ ఇవ్వలేదు మన ఆటగాళ్లు. దుబాయ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఈ ఘటన �
Asaduddin Owaisi | ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన 26 మంది ప్రాణాల కంటే డబ్బు విలువైనదా? అని ప్రశ్నించారు.
Asia Cup | ఆసియా కప్లో భాగంగా హైవోల్టేజ్ మ్యాచ్ ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరుగనున్నది. ఈ మ్యాచ్పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత ఆట
India Vs Pakistan : ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆసియాకప్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ను సుప్రీం
ఆసియా కప్లో అఫ్గానిస్థాన్ బోణీ కొట్టింది. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా గ్రూప్-బీలో పసికూన హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో అఫ్గాన్.. 94 పరుగుల తేడాతో గెలిచి టోర్నీని విజయంతో ఆరంభించింది. యూఏ�
రాజ్గిర్(బీహార్): ఆసియా కప్ టోర్నీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కొరియాను మట్టికరిపించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో టీమ్ఇం�
ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనతో పాటు త్వరలో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్నకు భారత జట్టులో చోటు కోల్పోయిన టీమ్ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ జాతీయ జట్టులోకి వచ్చేందుకు బీసీసీ�
అనుకున్నదే అయింది! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్'.. భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ‘డ్రీమ్ 11’ సంస్థకు షాకిచ్చి�
BCCI-Dream11| టీమిండియా స్పాన్సర్షిప్ నుంచి డ్రీమ్11 తప్పుకుంది. బీసీసీఐతో జరిగిన రూ.358కోట్ల ఒప్పందం నుంచి గడువుకు ముందు అర్ధాంతరంగా డ్రీమ్11 రద్దు చేసుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ‘ఆన్లైన్ గ�
BCCI-Dream11 | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో ఒప్పందాన్ని ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్ 11 (Dream11) రద్దు చేసుకున్నది. మూడేళ్ల కాలానికి రూ.358కోట్ల స్పాన్సర్షిప్ కోసం 2023లో డ్రీమ్ 11 ఒప్పందం చేసుకున్న విషయం తెలిస�
ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం ఆఫ్ఘానిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. వచ్చేనెల 9 నుంచి యూఏఈలో జరుగబోయే ఈ టోర్నీకి గాను స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యంలో ఆ జట్టు బరిలోకి దిగనున్నది.