Asia Cup | ఆసియా కప్లో భాగంగా పాక్తిస్తాన్-యూఏఈ మధ్య మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. పీసీబీ బాయ్డ్రామ్ నేపథ్యంలో మ్యాచ్ ఆలస్యమైంది. షేక్హ్యాండ్ వివాదం నేపథ్యంలో మ్యాచ్ రిఫరీ ఆండీ �
Asia Cup | ఆసియా కప్లో యూఏఈతో జరగాల్సిన చివరి గ్రూప్ దశ మ్యాచ్ను పాకిస్తాన్ జట్టు బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జియో న్యూస్ కథనం వెల్లడించింది. ఇటీవల మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్త�
Handshake Row: బీసీసీఐకి అనుకూలంగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహరించినట్లు పాకిస్థాన్ క్రికెట్ ఆరోపించింది. పైక్రాఫ్ట్ను తొలగించాలని కోరుతూ రెండో లేఖను ఐసీసీకి రాసింది పీసీబీ.
Shoaib Akhtar | యూఏఈ వేదికగా ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా తీసుకున్న నిర్ణ�
Shahid Afridi: స్వంత అల్లుడిపై సీరియస్ అయ్యాడు షాహిద్ అఫ్రిది. రన్స్ స్కోర్ చేయడం కాదు.. బౌలర్గా వికెట్లు తీయాలని షాహీన్ను కోరాడు. భారత్తో జరిగిన మ్యాచ్లో షాహీన్ పర్ఫార్మెన్స్ పట్ల సంతృప్తికరంగా ల
Hardik Pandya | స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. గతేడాది తన భార్య నటాషాతో విడాకులు ప్రకటించిన అనంతరం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వా�
ఆసియాకప్లో హాంకాంగ్పై శ్రీలంక చెమటోడ్చి విజయం సాధించింది. హాంకాంగ్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సనక(68) అర్ధసెంచరీతో రాణించగా, మిగతావ�
స్వదేశంలో ఆసియా కప్ ఆడుతున్న యూఏఈ తమ రెండో మ్యాచ్లో బోణీ కొట్టింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 42 పరుగులతో విజయం సాధించింది.
Andy Pycroft: ఆసియాకప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. పాక్తో మ్యాచ్ జరిగిన సమయంలో భారత క్రికెటర్లు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. ఈ
India Vs Pakistan: పాక్ క్రికెటర్లకు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడమే కాదు.. ఆ తొందరలో మ్యాచ్ అఫీషియల్స్కు కూడా హ్యాండ్షేక్ ఇవ్వలేదు మన ఆటగాళ్లు. దుబాయ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఈ ఘటన �
Asaduddin Owaisi | ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన 26 మంది ప్రాణాల కంటే డబ్బు విలువైనదా? అని ప్రశ్నించారు.
Asia Cup | ఆసియా కప్లో భాగంగా హైవోల్టేజ్ మ్యాచ్ ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరుగనున్నది. ఈ మ్యాచ్పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత ఆట