Sunil Gavaskar | ఈ ఏడాది భారత్-శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకునే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం
Asia Cup | పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆసియాకప్లో
ఐపీఎల్ మూడ్లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ (టీ20) తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమ్ఇండియా ఆసీస్తో మూడు వన్డ�
వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగబోయే టీ20 ప్రపంచకప్నకు ముందు సన్నాహకంగా జరుగబోయే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్లో మొదలుకానుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈ టో
IND Vs BAN U-19 | అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా టైటిల్ పోరాటం మరోసారి తడబడింది. ఫైనల్లో టీమిండియాను ఓడించి వరుసగా రెండోసారి బంగ్లాదేశ్ రెండోసారి టైటిల్ను నెగ్గింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యా�
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ భారీ షాట్లతో అలరించాడు. యూఏఈతో జరిగిన అండర్19 మ్యాచ్లో ఆరు సిక్సర్లు బాదాడు. 10 వికెట్ల తేడాతో నెగ్గిన ఆ మ్యాచ్లో అతను 76 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు.
Asia Cup Under-19: అండర్-19 ఆసియా కప్ మ్యాచ్లో పాకిస్థాన్ రెండు వికెట్లను కోల్పోయింది. ఉస్మాన్ ఖాన్(60), హరూన్ హర్షద్ ఔటయ్యారు. ఓపెనర్ షాజైబ్ ఖాన్ మాత్రం సెంచరీకి చేరువయ్యాడు. పాక్ 34 ఓవర్లలో 2 వికెట్లకు 173 ర�
ACC : ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ మీడియా హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (SPNI) సొంతం చేసుకుంది. ఎనిమిదేండ్ల కాలానికి మీడియా హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆసియా క్రికెట్ కౌన్స�
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20లో యువ భారత్ పోరాటం ముగిసింది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ ‘ఎ’..కీలకమైన సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్ ‘ఎ’ చేతిలో పోరాడి ఓడింది.
Asia Cup 2024 | ఒమన్ దేశంలో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రైజింగ్ స్టార్, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్గా వ్య�
ఆసియాకప్లో టైటిల్ పోరుకు వేళయైంది. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ భారత్, ఆతిథ్య శ్రీలంక మధ్య ఫైనల్ ఫైట్ జరుగనుంది. ఓటమన్నదే ఎరుగకుండా టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్ఇండియా..ఫైనల్లోనూ అదే ప
శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియాకప్ టోర్నీ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శనివారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన టీమ్ఇండియాకు హర్మన్ప్రీత్కౌర్ కెప్టెన్గా స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్�