గుజరాత్లో ఆప్ ఓట్లను చీల్చేందుకు బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఐబీ నివేదిక ద్వారానే ఈ విషయం కూడా తెలిసిందని చెప్పారు.
శుక్రవారం అహ్మదాబాద్లో జరిగిన ప్రధాని మోదీ సభలో యువ ఆటో డ్రైవర్ విక్రమ్ కనిపించాడు. మెడలో కాషాయ కండువా కప్పుకున్న అతడ్ని మీడియా ప్రశ్నించింది. దీంతో ఆ యువకుడు షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
గుజరాత్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పధకాన్ని (ఓపీఎస్) పునురద్ధరిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
లిక్కర్ స్కామ్ అంటూ విపక్షాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో వేధింపులకు గురి చేస్తున్న కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లిక్కర్ స్కామ్ ఏ
గుజరాత్ బీజేపీ కార్యకర్తలకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రతిపాదన చేశారు. అధికార పార్టీలో కొనసాగుతూనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పర్యటనలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీలో ఉంటూనే బీజేపీ కార్యకర్తలు ఆప్ కోసం పనిచేయాలని కోరా
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ సర్కార్ విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కార్కు అనుకూలంగా ఓటు వేశార
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార మైకంలో ఉన్నట్లు సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. లిక్కర్ స్కామ్ అంశంపై అన్నా హజారే అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు ఘాటైన లేఖ�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీనిద్వారా ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోరని