గుజరాత్ బీజేపీ కార్యకర్తలకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రతిపాదన చేశారు. అధికార పార్టీలో కొనసాగుతూనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పర్యటనలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీలో ఉంటూనే బీజేపీ కార్యకర్తలు ఆప్ కోసం పనిచేయాలని కోరా
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ సర్కార్ విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కార్కు అనుకూలంగా ఓటు వేశార
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార మైకంలో ఉన్నట్లు సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. లిక్కర్ స్కామ్ అంశంపై అన్నా హజారే అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు ఘాటైన లేఖ�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీనిద్వారా ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోరని
ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు కాషాయ పార్టీ రూ 6300 కోట్లు వెచ్చించకుంటే ఆహారోత్పత్తుల మీద జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పరిపాలనా పరంగా విభేదాలు బయటపడుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ సంతకం లేని సుమారు 45కుపైగా ఫైళ�
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ భారీ మొత్తమే వెచ్చిస్తున్నట్టు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆపరేషన్ లోటస్లో భాగంగా 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కర�
ఆప్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ ముదిరింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, ఒక్కో ఎమ్మెల్యేలకు రూ 20 కోట్ల చొప్పున ప్రలోభాలకు గురిచేసేందుకు ఆ పార్టీ రూ 800 కోట్లు సిద