అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ వెళ్తుండగా ఖుద్వేల్, గోల్వాడ్ గ్రామాల మధ్య రోడ్డు పక్కన వరుసగా నిల్చొన్న బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేశుడి చిత్రాలను ప్రింట్ చేయాలన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి రాసిన లేఖతో మరోసారి కరెన్సీ నోట్లపై ఫొటో చర్చ మొదలైంది.
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలోని ఘజీపూర్ డంపింగ్ యార్డ్ను సందర్శించిన కేజ్రీవాల్ బీజేపీపై దుమ్మెత్తిపోశారు.
Arvind Kejriwal:కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీజీ ఫోటోలను ఆర్బీఐ ముద్రిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ నోట్లపై ఇక నుంచి గణేశుడు, లక్ష్మీదేవి ఫోటోలను కూడా ముద్రించాలని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవ�
gujarat elections | వచ్చే ఎన్నికల్లో గుజరాత్లో పాగా వేసే లక్ష్యంతో ఆప్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నది. ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తున్నది. ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో అభ్యర్థులను ప్రక�
Gujarat Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ వ్యాప్తంగా ఆప్ ప్రచారం ప్రారంభించింది. వడోదరలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ర్యాలీ నిర
Arvind Kejriwal | ప్రతి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ తిట్టినన్ని తిట్లు కూడా, నా భార్య తిట్టలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత ఆరు నెలల నుంచి నా భార్య
గుజరాత్లో ఆప్ ఓట్లను చీల్చేందుకు బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఐబీ నివేదిక ద్వారానే ఈ విషయం కూడా తెలిసిందని చెప్పారు.
శుక్రవారం అహ్మదాబాద్లో జరిగిన ప్రధాని మోదీ సభలో యువ ఆటో డ్రైవర్ విక్రమ్ కనిపించాడు. మెడలో కాషాయ కండువా కప్పుకున్న అతడ్ని మీడియా ప్రశ్నించింది. దీంతో ఆ యువకుడు షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
గుజరాత్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పధకాన్ని (ఓపీఎస్) పునురద్ధరిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
లిక్కర్ స్కామ్ అంటూ విపక్షాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో వేధింపులకు గురి చేస్తున్న కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లిక్కర్ స్కామ్ ఏ