Boycott Chinese products | చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తుల ధరలు రెట్టింపు ఉన్నా.. చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దన్నారు. అరుణాచల్ ప్రదే�
అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీలో ప్రజారవాణా వ్యవస్థను ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తేవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
AAP | ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. గుజరాత్ ప్రజల ఓట్లతో ఆప్ ఈ హోదా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సందీప్ పతాక్ను ఆప్ జాతీయ ప్రధాన కార్యదర�
Aam Aadmi Party | ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ఎన్నికలు చిరకాలం గుర్తుండి పోతాయి. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ హోదాకు గుజరాత్ ఎన్నికలు చిరునామాగా నిలిచాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. రాజధాని నగరంలో ఏకపక్షంగా 15 ఏండ్లపాటు చక్రం తిప్పిన బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.
AAP | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ
Arvind Kejriwal | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్�
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 15 శాతం నుంచి 20 శాతం �
Arvind Kejriwal | పంజాబ్ ఫలితాలే గుజరాత్లోనూ పునరావృతం అవుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సూరత్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ�
Manish Sisodia | బీజేపీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందన�