Manish Sisodia | బీజేపీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందన�
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరుగనున్నాయి. ఈ క్రమంలో పార్టీల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు
Arvind Kejriwal | అభివృద్ధి అడ్డుపడే బీజేపీకి ఓటు వేయొద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని చూసి బీజేపీ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోను ప్రస్తావిస్తూ.. ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందని ప్రశ్న
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకొంటే జైల్లో ఉన్న తమ నేతను విడుదలచేస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బాంబు పేల్చార�
తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి రూ.50 కోట్లు ఆప్ వసూలు చేసిదంటూ బహిరంగ లేఖ విడుదల చేశాడు. తాను మోసగాడైతే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహా మోసగాడని అందులో ఆరోపించాడు.
దేశంలో పెద్ద ‘మనీ మాఫియా’ తిరుగుతున్నది. రూ.వేల కోట్ల డబ్బును ప్రత్యేక విమానాల్లో తిప్పుతూ.. రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతున్నది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టా�
Punjab stubble burning:పంజాబ్లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజ
Arvind Kejriwal | దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క�
Gujarat CM:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించ�