రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఖమ్మం సమీకృత కలెక్టరేట్ వేదిక అంకురార్పణ జరిగింది. సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, విజయన్, యూపీ మాజీ �
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం �
CM KCR | ప్రశ్నించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్లాంటి భావజాలం ఉన్న పార్
CM KCR | బెస్ట్ ఫుడ్ ఆఫ్ చైన్గా భారతదేశం ఉండాల్సిందని.. కెనడా నుంచి కంది పప్పు దిగుమతి చేసుకుంటుందా? లక్షల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటామా? సిగ్గుచేటు అంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఖమ్మం �
BRS Khammam Sabha | బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ నేత డీ రాజా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళుర్�
Kanti Velugu | రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ �
Khammam Collectorate | ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రా
CM KCR | యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఖమ్మం బయలుదేరారు. మరికాసేపట్లో ఖమ్మం
Arvind Kejriwal | లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. శీతాకాల సమావేశాల రెండో రోజు
delhi cm | ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎల్జీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్ల
ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సొంత ప్రచారం చేసుకుందనే ఆరోపణలపై ఢిల్లీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) విభాగం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్, �
కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న 20 ఏండ్ల యువతిని ఢీకొన్న ఓ కారు.. ఆమెను దాదాపు 4 కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్లి