CBI summons | ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను సీబీఐ ప్రశ్నించనున్నది. అయితే ఒక ముఖ్యమంత్రికి సీబీఐ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారిగా తెలుస్తున్నది. ఢిల్లీతోపాటు పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మ�
National Status | National Status | ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ జాతీయ హోదా ఇచ్చింది. దాంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార�
చదువు ఎవరికైనా గర్వకారణం. మన చదువుకు కొలమానం డిగ్రీ. ఎవరైనా తమకున్న డిగ్రీలను గొప్పగా ప్రదర్శించుకుంటారు. నలుగురికీ తెలుపాలనుకుంటారు. పాత రోజుల్లోనైతే డిగ్రీ సర్టిఫికెట్లను ఫొటో ఫ్రేమ్ కట్టి ఇంటిలో గ�
travel concession | వృద్ధులకు రైల్వే ఇచ్చే రాయితీ వల్ల రూ.1,600 కోట్లు భారం పడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే రూ.45 లక్షల కేంద్ర వార్షిక బడ్జెట్ సముద్రంలో ఈ రాయితీ ఖర్చు ఒక చిన్న నీటి బిందువని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ విద్యార్హత పత్రాలను బయటపెట్టాల్సిన అవసరం లేదన్న గుజరాత్ హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నదని శని
PM Modi Degree Certificate:ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్ అడిగిన సీఎం కేజ్రీవాల్కు 25వేల జరిమానా పడింది. గుజరాత్ హైకోర్టు ఈ శిక్ష వేసింది. ప్రధాని మోదీకి చెందిన డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు కావాలంటూ కేసు దాఖలైన వ�
Covid Cases Rise | దేశంలో లాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా మహమ్మారి చేపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతున్నది (Covid Cases Rise). తాజాగా గురువారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు గడిచి
దేశంలోని అవినీతికి ప్రధాని మోదీయే కారణమంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. అవినీతిపరులందరినీ ఒకే పార్టీలోకి తెచ్చిన ఘనత కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకే దక్కుతుందన్నారు. ఎప్పుడైతే బీజ�
Arvind Kejriwal | కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన, ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) లో విశ్వాస తీర్మానాన్ని ప్�
Delhi Politics | ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేశారు. సౌరభ్ భరద్వాజ్తో పాటు అతిషితో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఇద్దరికి శాఖలను సై
Kejriwal Meditation: కేజ్రీ మెడిటేషన్ చేస్తున్నారు. దేశం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రోజంతా ఆయన ఆ ధ్యానముద్రలో ఉండనున్నారు. మంత్రుల అరెస్టును ఖండిస్తూ ఆయన ఈ వినూత్న నిరసనకు దిగారు.