Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్పై పోరాటం చేసేందుకు విపక్షాల మద్దతు కూడగడుతు
NITI Ayog: నీతి ఆయోగ్ సమావేశాన్ని కేజ్రీవాల్ బహిష్కరించారు. శనివారం జరిగే మీటింగ్కు వెళ్లడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానికి లేఖ కూడా రాశారు.
Arvind Kejriwal | ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ( ordinance)కు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) విపక్�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) గురువారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party ) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar)ను కలవనున్నారు.
West Bengal CM | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు కూడా పడనీయవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి వ్యాఖ్యానించారు.
Modi's Degree | ఢిల్లీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్కు అహ్మదాబాద్ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్ 7న ఇద్దరు నేతలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
Viral video | దేశ రాజధాని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మనీశ్ సిసోడియా మెడపై ఓ ప
Arvind Kejriwal | ఉచిత విద్యుత్, ఉచిత రేషన్, నిరుద్యోగ భృతితో కూడిన ఆప్ మేనిఫెస్టోతోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ (Congress) పార్టీ విజయం సాధించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi Cm), ఆప్ (AAP) అధినేత అరవిం
CMs meet in Delhi | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నివాసంలో వీరి భేటీ జరిగింది.
ప్రధాని మోదీ విద్యార్హతను ప్రస్తావిస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యంగ్యంగా రాసిన కవితను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
DTC Buses | న్యూఢిల్లీ : ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్(డీటీసీ) బస్సు డ్రైవర్లకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వార్నింగ్ ఇచ్చారు. మహిళా ప్రయాణికులను చూసిన వెంటనే బస్సులను ఆపాలని ఆదేశించారు. ఒక వేళ �