ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) పోరాటం ముమ్మరం చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్క�
ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను తలుచుకొని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం నిర్మించిన ఓ పాఠశాల కొత్త భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కే�
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీలపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Delhi Ordinance) వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతును కూడగడుతున్నారు
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాష్ట్రాల్లో పర్యటి
Hemant Soren | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) విమర్శించారు. ఆర్డినెన్స్ వివాదంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్�
Arvind Kejriwal | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కలిశారు. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలని కోరారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగులకు సంబంధించ�
కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మద్దతు కూడగడుతున్న అరవింద్ కేజ్రీవాల్ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను, శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన�
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆ పార్టీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఆదివారం ఆసుపత్రిలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను కేజ్రీవాల్ హత్తుకున్నారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యంతోపాటు ఆయనకు అందు�
CM KCR | హైదరాబాద్ : ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులు పని చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రధాని నరేంద్ర మోదీ పాటించకుంటే ఎలా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించ
CM Kejriwal | హైదరాబాద్ : ఢిల్లీ పరిపాలనను అడ్డుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఇది ఢిల్లీ సమస్య కాదు.. ఇది ప్రజల సమస్య అని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్ర
CM KCR | హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ప్రగత�
NITI Aayog | సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ (NITI Aayog) 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm KCR) సహా మరో ఆరుగ
సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం జరిగే నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు