దేశంలోని అవినీతికి ప్రధాని మోదీయే కారణమంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. అవినీతిపరులందరినీ ఒకే పార్టీలోకి తెచ్చిన ఘనత కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకే దక్కుతుందన్నారు. ఎప్పుడైతే బీజ�
Arvind Kejriwal | కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన, ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) లో విశ్వాస తీర్మానాన్ని ప్�
Delhi Politics | ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేశారు. సౌరభ్ భరద్వాజ్తో పాటు అతిషితో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఇద్దరికి శాఖలను సై
Kejriwal Meditation: కేజ్రీ మెడిటేషన్ చేస్తున్నారు. దేశం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రోజంతా ఆయన ఆ ధ్యానముద్రలో ఉండనున్నారు. మంత్రుల అరెస్టును ఖండిస్తూ ఆయన ఈ వినూత్న నిరసనకు దిగారు.
Arvind Kejriwal | ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియాను అవినీతి కేసులో జైల్లో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�
AAP | ఢిల్లీ (Delhi) అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా (Manish Sisodia), సత్యేందర్ జైన్ (Satyendar Jain) మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానాలను భర్తీ చేసేందుకు తన కేబిన�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ సీబీఐ అధికారులకే నచ్చలేదని, చాలా మంది సీబీఐ అధికారులు మనీశ్ అరెస్టుపై వ్యతిరేక భావనతో ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ ట్వ
ఢిల్లీ ప్రభుత్వం తన అభిప్రాయాలను సుప్రీంకోర్టు ముందు సమర్పించకుండా నిరోధించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చాలా ప్రయత్నించారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. న్యాయ నిర్వహణలో ఆయన జోక్య
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం లాంటిదన్నారు. ఇదే సందర్భంలో బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండ�
దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ కుంభకోణాల పై విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్, లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదానికి తెర లేచింది. ప్రైవేట్ పవర్ డిస్కమ్ బోర్డులకు నలుగురు సభ్యులను ఆప్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయి�