ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మేక్ ఇండియా నెంబర్ 1 మిషన్ను ప్రారంభించారు. దేశం నలుమూలలా స్కూళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.
గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
గుజరాత్ను 27 ఏండ్లుగా పాలిస్తున్న బీజేపీలో అహంభావం పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో శనివారం నుంచి రెండురోజుల పా�
Gujarat Elections | ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో పాగా వేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగా పది మం�
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మధ్య మరో వివాదం తలెత్తింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగ్పూర్ పర్యటన అనుమతిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిరాకరించా
బీజేపీ పాలిత గుజరాత్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు.
ఈ ఏడాది డిసెంబర్లో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే గుజరాత�
న్యూఢిల్లీ, జూలై 17: సింగపూర్లో జరుగబోయే వరల్డ్ సిటీస్ సమ్మిట్కు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వకపోవడం ప్రధానికి తగదని, అలా చేయడం పొరపాటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఉన్నత వే�
పేదలకు ఉపశమనం కలిగించే దృష్టితో ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై ప్రధాని మోదీ కన్నెర్ర చేశారు. ఇదంతా తాయిలాల సంస్కృతి అంటూ మండిపడుతున్నారు. దేశాభివృద్ధికి ఇవి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 296 కి�