ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు కాషాయ పార్టీ రూ 6300 కోట్లు వెచ్చించకుంటే ఆహారోత్పత్తుల మీద జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పరిపాలనా పరంగా విభేదాలు బయటపడుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ సంతకం లేని సుమారు 45కుపైగా ఫైళ�
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ భారీ మొత్తమే వెచ్చిస్తున్నట్టు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆపరేషన్ లోటస్లో భాగంగా 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కర�
ఆప్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ ముదిరింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, ఒక్కో ఎమ్మెల్యేలకు రూ 20 కోట్ల చొప్పున ప్రలోభాలకు గురిచేసేందుకు ఆ పార్టీ రూ 800 కోట్లు సిద
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మేక్ ఇండియా నెంబర్ 1 మిషన్ను ప్రారంభించారు. దేశం నలుమూలలా స్కూళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.
గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
గుజరాత్ను 27 ఏండ్లుగా పాలిస్తున్న బీజేపీలో అహంభావం పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో శనివారం నుంచి రెండురోజుల పా�
Gujarat Elections | ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో పాగా వేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగా పది మం�