న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మధ్య మరో వివాదం తలెత్తింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగ్పూర్ పర్యటన అనుమతిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిరాకరించా
బీజేపీ పాలిత గుజరాత్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు.
ఈ ఏడాది డిసెంబర్లో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే గుజరాత�
న్యూఢిల్లీ, జూలై 17: సింగపూర్లో జరుగబోయే వరల్డ్ సిటీస్ సమ్మిట్కు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వకపోవడం ప్రధానికి తగదని, అలా చేయడం పొరపాటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఉన్నత వే�
పేదలకు ఉపశమనం కలిగించే దృష్టితో ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై ప్రధాని మోదీ కన్నెర్ర చేశారు. ఇదంతా తాయిలాల సంస్కృతి అంటూ మండిపడుతున్నారు. దేశాభివృద్ధికి ఇవి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 296 కి�
ఉచిత హామీలతో దేశాభివృద్ధి కుంటుపడుతుందని ఇలాంటి వాటిని ఉత్తరాది స్వీట్ రెవ్దితో పోల్చిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీటుగా స్పందించారు.
చండీగఢ్లో పంజాబ్ సీఎం భగవత్మాన్ సింగ్ పెళ్లి డాక్టర్ గురుప్రీత్ కౌర్తో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతోపాటు ఎంప�
హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కులులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం రోడ్షో నిర్వహ�
మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటు వేయాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు.
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యను బీజేపీ పరిష్కరించలేదని, బురద రాజకీయాలే తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని చ�
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసెవాల హత్యపై రాష్ట్రంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సిసోడియాపై తప్పుడు కేసు నమోదు చేశారని, మంత్రి సత్యేందర్ తర్వాత అరెస్టు కా�
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. కోల్కతాకు చెందిన ఒక కంపెనీక�
చండీగఢ్: హర్యానాలో కూడా పంజాబ్ లాంటి పెద్ద ‘రాజకీయ తుఫాన్’ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అయితే దీని వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇది