గుజరాత్లో మార్పు రావాల్సిందేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఢిల్లీలో ఎంతో సక్సెస్ సాధించిందని చెప్పుకొచ్చారు. అలాగే పంజాబ్లో కూడా మార�
వచ్చే వారం గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొగ్గుచూపుతుందా అని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రశ్నించారు. ఆప్ను చూసి కా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ మండిపడింది. మర్యాద లేని సీఎం అంటూ ట్విట్టర్లో విమర్శించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసింది. దేశ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్లో చేరారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు బుధవారం దాడికి పాల్పడ్డారు. ఓ గేటును ధ్వంసం చేశారు. మరో గేటుపై కాషాయ రంగు చల్లారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అ�
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ (ఎంసీడీ) బిల్లును అధ్యయనం చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవసరమైతే ఎంసీడీ బి
ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రుల ప్రమాణ స్వీకారం కొన్ని రోజుల తర్వాతే ఉంటుందని ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్ సీఎంగా భగవం
పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్, ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మార్చి 16న భగవంత్ మాన్ ముఖ్యమంత్�
చెన్నై: నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన కమల్ హాసన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అభినందించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయాన్ని ప్రశంసించారు. ‘అద్భుత విజయం సాధించినంద�