న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ జనవరి 28 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల టూర్లో భాగంగా కే�
చంఢీఘఢ్ : పంజాబ్లో ఆప్ సీఎం అభ్యర్ధిపై నిర్వహించిన సర్వేను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తప్పుపట్టారు. ఈ సర్వే అంతా ఓ స్కామ్ అని దుయ్యబట్టిన సిద్ధూ కేజ్రవాల్ భ్రమలు సృష్టిస�
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై క్రిమినలన్ కేసులు నమోదు చేయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎ
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి కోరానని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. తన
Goa | గోవా ఎన్నికల్లో ఉత్పల్ పర్రీకర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారాన్ని ఇతర పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకోవాలని, ఉత్పల్ను తమవైపు తిప్పుకోవాలని శతధా
పనాజీ: గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. అమిత్ పాలేకర్ తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గోవ�
AAP | త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ ఆప్ (AAP) తన బలాన్ని చాటుకోవడానికి సన్నద్ధమవుతున్నది. పంజాబ్లో అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండి�
న్యూఢిల్లీ : పంజాబ్ సీఎం అభ్యర్ధి పేరును ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ప్రకటించనుంది. పంజాబ్ పర్యటన సందర్భంగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రేపు పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్ధి పేరును ప్రకటిస�
Kejriwal | గోవా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్, ఆప్ మధ్య విమర్శల ధాటి పెరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అని, తృణమూల్, ఆప్