చండీఘఢ్ : పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని లక్ష్యంగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, తాను బాత్రూంలో ఉన్నా ప్రజలను కల�
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతోంది. పంజాబీలపై ఇప్పటికే పలు వరాలు కురిపించిన ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల�
న్యూఢిల్లీ : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తరహా పాలనను పంజాబ్ కోరుకుంటోందని, ఆ రాష్ట్రంలో ఆప్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా అన్నారు. పంజాబ్లో తమ పార్టీ ముఖ
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేశారు. డిన్నర్కు ఏర్పాటు చేసి ఫుడ్ మంచి రుచిగా ఉందని కేజ్రీవాల్ కితాబిచ్చారు. మీరు కూడా తమ ఇంటికి భోజనానికి రావాలని ఆటో డ్రైవర�
న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పంజాబీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే ఏడాది పంజాబ్లో జర�
హరిద్వార్: అజయ్ కొథియాల్ను ఉత్తరాఖండ్ సీఎంగా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలపునిచ్చారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చే�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలాఖరులో లక్నోలో భారీ ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యోచిస్తోంది. ఈ ర్యాలీకి పార్టీ జాతీయ కన్వ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని, రెడ్లైట్ పడినప్పుడు వాహనం ఇంజిన్ను ఆఫ్ చేయాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేక�
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమైందని ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బొగ్గు కొరతతో విద్యుత్ స
లూధియానా : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తో పాటు ఉచిత వైద్యం, హెల్త్ కార్డు అందిస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్