న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్గా అరవింద్ కేజ్రీవాల్ తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అత్యున్నత పదవిని ఢిల్లీ సీఎం మరోసారి దక్కించుకున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా పంకజ్ గుప్తా తిరి
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజస్థాన్లో సాధనలో నిమగ్నమైపోయారు. ఆదివారం మధ్యాహ్నం జైపూర్ చేరుకున్న ఆయన.. నేరుగా గాల్టా రోడ్డులోని విపాసన సాధన ...
న్యూఢిల్లీ: చీఫ్ సెక్రటరీపై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 9 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయిత
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతతో ఎవరూ మరణించలేదని రాష్ట్రాలు పంపిన సమాచారంతో రాజ్యసభలో ప్రభుత్వం చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్
పనాజీ : గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. గోవా పర్యటనలో భాగంగా రాష్ట్ర
డెహ్రాడూన్: త్వరలో ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాలుగు హామీలు ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు ఉండవన్�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఉచిత విద్యుత్ సాధ్యాసాధ్యాలపై ఢిల్లీ సీఎం చేసిన ట్వీట్పై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధమి స్పందించారు. కేజ్రీవాల్కు ఎన్నికల అజెండా ఉండవచ్చు కానీ తాము మాత్రం రాష్ట్ర �
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీంతోపాటు తాము అధికా�
న్యూఢిల్లీ : చండీఘఢ్లోని పంజాబ్ భవన్లో మంగళవారం జరగాల్సిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్కు తాము అనుమతి నిరాకరించామని ఆప్ చేసిన ఆరోపణలను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ �
చండీఘడ్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ భవన్లో మంగళవారం నిర్వహించే విలేకరుల సమావేశానికి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కార్యాలయం అనుమతి నిరాకరించిందని ఆప్ ఆరోపించింది. సీ�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు పెంచి చూపారనే నివేదిక నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ చేసిన డిమాండ్ను ఆప్ నేతలు తోసిప�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ముమ్మరంగా వ్యాప్తి చెందిన సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తన ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు అధికంగా చూపిందని సర్వోన్నత న్యాయస్ధానం ఆక్సిజన్ ఆడిట్ బృందం నివేదిక
న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తమకు అవసరమైనదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ స్పష్టం చేసిం�