న్యూఢిల్లీ : చండీఘఢ్లోని పంజాబ్ భవన్లో మంగళవారం జరగాల్సిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్కు తాము అనుమతి నిరాకరించామని ఆప్ చేసిన ఆరోపణలను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ �
చండీఘడ్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ భవన్లో మంగళవారం నిర్వహించే విలేకరుల సమావేశానికి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కార్యాలయం అనుమతి నిరాకరించిందని ఆప్ ఆరోపించింది. సీ�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు పెంచి చూపారనే నివేదిక నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ చేసిన డిమాండ్ను ఆప్ నేతలు తోసిప�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ముమ్మరంగా వ్యాప్తి చెందిన సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తన ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు అధికంగా చూపిందని సర్వోన్నత న్యాయస్ధానం ఆక్సిజన్ ఆడిట్ బృందం నివేదిక
న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తమకు అవసరమైనదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ స్పష్టం చేసిం�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే పధకం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. దేశ ప్రయోజనాలకు మీరు చేపట్ట�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 381 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 34 మంది మృత్యువాత పడ్డారు. 1189 మంది కోలుకున్నారు. మార్చి 9వ తేదీ తర్వాత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి మెల్లగా బయటపడుతున్న ఢిల్లీలో అన్లాక్ ప్రక్రియను ప్రారంభించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దీనికి సంబంధించి శనివారం ప్రకటన చేశారు. దీనికోసం ఢిల్
న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు దిగివస్తున్నాయి. దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. రోజువారీ తాజా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుమఖం పట్ట
న్యూఢిల్లీ : కరోనా మరణాలను ఢిల్లీ ప్రభుత్వం కప్పిపెడుతోందని కొవిడ్-19 పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆప్ సర్కార్ ను బీజేపీ గురువారం డిమాండ్ చేసింది. దేశ రాజధానిలో మరణాల రేటు ఎందుకు అ�