న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే పధకం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. దేశ ప్రయోజనాలకు మీరు చేపట్ట�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 381 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 34 మంది మృత్యువాత పడ్డారు. 1189 మంది కోలుకున్నారు. మార్చి 9వ తేదీ తర్వాత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి మెల్లగా బయటపడుతున్న ఢిల్లీలో అన్లాక్ ప్రక్రియను ప్రారంభించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దీనికి సంబంధించి శనివారం ప్రకటన చేశారు. దీనికోసం ఢిల్
న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు దిగివస్తున్నాయి. దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. రోజువారీ తాజా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుమఖం పట్ట
న్యూఢిల్లీ : కరోనా మరణాలను ఢిల్లీ ప్రభుత్వం కప్పిపెడుతోందని కొవిడ్-19 పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆప్ సర్కార్ ను బీజేపీ గురువారం డిమాండ్ చేసింది. దేశ రాజధానిలో మరణాల రేటు ఎందుకు అ�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం లేకుంటే సెకండ్ వేవ్ వ్యాప్తి ఈ స్థాయిలో ఉండేది కా
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చేందుకు భారత్ బయోటెక్ సంస్థ అంగీకరించిందని, అయితే ఇండియాలో ఉన్న అన్ని ఫార్మా కంపెనీలు ఆ టీకాను ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం ఆదేశ