హరిద్వార్: అజయ్ కొథియాల్ను ఉత్తరాఖండ్ సీఎంగా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలపునిచ్చారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చే�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలాఖరులో లక్నోలో భారీ ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యోచిస్తోంది. ఈ ర్యాలీకి పార్టీ జాతీయ కన్వ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని, రెడ్లైట్ పడినప్పుడు వాహనం ఇంజిన్ను ఆఫ్ చేయాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేక�
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమైందని ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బొగ్గు కొరతతో విద్యుత్ స
లూధియానా : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తో పాటు ఉచిత వైద్యం, హెల్త్ కార్డు అందిస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్గా అరవింద్ కేజ్రీవాల్ తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అత్యున్నత పదవిని ఢిల్లీ సీఎం మరోసారి దక్కించుకున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా పంకజ్ గుప్తా తిరి
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజస్థాన్లో సాధనలో నిమగ్నమైపోయారు. ఆదివారం మధ్యాహ్నం జైపూర్ చేరుకున్న ఆయన.. నేరుగా గాల్టా రోడ్డులోని విపాసన సాధన ...
న్యూఢిల్లీ: చీఫ్ సెక్రటరీపై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 9 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయిత
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతతో ఎవరూ మరణించలేదని రాష్ట్రాలు పంపిన సమాచారంతో రాజ్యసభలో ప్రభుత్వం చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్
పనాజీ : గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. గోవా పర్యటనలో భాగంగా రాష్ట్ర