న్యూఢిల్లీ, మే 18: సింగపూర్లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూసిందని, ఇది పిల్లలకు ప్రమాదకరమని తెలుస్తున్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇది భారత్కు ప్రవేశిస్తే థర్డ్వేవ్కు కారణమయ్యే ప్రమాదం ఉ�
న్యూఢిల్లీ : దదదేశ రాజధానిని వణికించిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రవాల్ అన్నారు. ఢిల్లీలో చాలా రోజుల పాటు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుం
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడితే దేశ ప్రతిష్ట మసకబారుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల �
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈసారి ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. మెట్రో సర్వీసులను కూడా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ ఇది వర�
న్యూఢిల్లీ: ప్రతి రోజూ 700 టన్నుల ఆక్సిజన్ ఇవ్వండి.. అప్పుడు ఆక్సిజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన�
న్యూఢిల్లీ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించడంతో పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ను ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఫలవంతమై�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే ఇవ్వనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. మొత్తం 1.34 కోట్ల �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మోదీ ఆగ�
న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. గత మూడు రోజులుగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం