న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకున్నది. వారాంతపు కర్ఫ్యూను.. మరో వారం రోజుల పాటు పాడిగ�
కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాజిటివ్ కేసులు ఎలా అరికట్టాలో తెలియక మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ �
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో సుమారు ఆరు లక్షల మంది చిన్నారులు సీబీఎస్ఈ పరీక్షలు రాస్త
న్యూఢిల్లీ, మార్చి 25: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. ఆ భయంతోనే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టె�
న్యూఢిల్లీ : ఆప్, కాంగ్రెస్ల వ్యతిరేకత నడుమ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీటీ) సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన అనంతరం రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షలు, ఎన్డ�
న్యూఢిల్లీ, మార్చి 20: లబ్ధిదారుల ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందించే తమ ప్రభుత్వ పథకానికి ఎలాంటి పేరు పెట్టబోమని.. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ‘ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రే�
రాజధాని పాలనాధికారాలపై కేంద్రం కొత్తబిల్లు రాష్ట్రసర్కార్ అధికారాల్ని తొలిగించటానికే ఆ బిల్లు తెచ్చారంటూ కేజ్రీవాల్ ధ్వజం న్యూఢిల్లీ, మార్చి 16: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తరఫున పని చేసే లెఫ్ట�
న్యూఢిల్లీ: 2048లో ఢిల్లీలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం మా కల అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు అన్ని క్రీడా సంఘాలను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ అస
న్యూఢిల్లీ: రామరాజ్యం నుంచి స్ఫూర్తి పొందిన పది సూత్రాలను ఢిల్లీలో అమలు చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎల్జీ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భం�
న్యూఢిల్లీ: 2048 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం దేశరాజధాని బిడ్ వేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరే దృక్పథంతోనే ఢిల్లీ బడ్జెట్ను రూపొందించామన్నారు. ‘విశ్వక్ర