దేశ రాజధాని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వశమైంది. 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పదేండ్ల ఆప్ పాలనకు బ్రేకులు వేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని, ఆప్-దా(విపత్తు) నుంచి స్వేచ్ఛ లభించినందుకు ఢిల్లీ ప్రజలు ఉత్సాహం, సంతృప్తితో ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Parvesh Verma's Wife | దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ సంబరాల్లో మునిగిపోయింది. మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. ఈ నేపథ్యంలో భర్త గెలుపుపై ఆయన �
Parvesh Verma's daughters | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీ స్థానంలో మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. ఈ నేపథ్యంలో �
Parvesh Verma | తమ ప్రభుత్వం కొలువుదీరగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని బీజేపీ నేత (BJP leader), న్యూఢిల్లీ (New Delhi) లో అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పై గెలిచిన పర్వేష్ వర్మ (Parvesh Verma) చెప్పారు.
Anna Hazare | దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓటమిపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ విధానాలు, నిర్ణయాలైన మద్యం పాలసీ, కుంభకోణాలు, నాయకత్వ లోపం వంటి�
Smriti Irani | అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ (AAP) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ పార్టీ మళ్లీ ఢిల్లీలో గద్దెనెక్కబోతోంది.
Arvind Kejriwal | ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు.
Arvind Kejriwal | 2023లో ఢిల్లీలో పార్టీ కార్యకర్తల సమావేశంలో.. బీజేపీ ఢిల్లీలో తమను ఎప్పటికీ ఓడించలేదని, మా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని, అది జరగాలంటే ప్రధాని మోదీ మళ్లీ పుట్టాలని కేజ్
Delhi Elections | ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు (Senior leaders) ఊహించని రీతిలో ఓటమి పాలవుతున్నారు.
Delhi Election Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ వెళ్లింది. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఢిల్లీ మాజీ సీఎం అర�
Delhi | ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలను ఈసీ ప్రకటించనున్నది. ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొన్నది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయ�
Delhi Exit Polls | దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోటీలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడ్డాయి. 60.15 శాతం పోలింగ్ నమోదైంది.