Yamuna Water | హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నీటిని తాగినట్లు నటించారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. నోట్లోని నీటిని వెంటనే ఊమ్మేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి
బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రం ఢిల్లీకి సరఫరా చేసే యమునా నీటిలో విషం కలిపిందని ఆరోపణలు చేసిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు హర్యానాలోని సోనిపట్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న తమ ముందు హా�
Arvind Kejriwal | హర్యానా ప్రభుత్వం తమకు సరఫరా చేస్తున్న నీటిలో విషం కలుపుతోందని (Yamuna Poisoning) మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వంపై ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానా ప్రభుత్వం తమకు సరఫరా చేస్తున్న నీటిలో విషం కలుపుతున్నదని, దీని కారణంగా రాజధానిలో సామూహిక మరణాల ప్రమాదం ఉందని సోమవారం మా
Kejriwal-EC | ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా.. యమునా నదిని విషపూరితం చేసిందంటూ పేర్కొన్న బహిరంగ వ్యాఖ్యలకు బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఆధారాలతో సమాధానం చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ను కేంద్ర ఎన్నికల సంఘం �
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఐదేళ్లలో సుమారు 400 నుంచి 500 మంది ధనవంతులైన స్నే�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్మంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శనివారం తన ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని పోస్టర్ యుద్ధాన్ని ఉధృతం చేసింది.
Congress Dares Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిజాయితీ లేని వ్యక్తుల్లో ఒకరిగా ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్లో పేర్కొన్�
Amit Shah | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన ఓ సభలో అమిత్ షా మాట్లాడారు. కేజ్రీవాల్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని షా విమర్శించారు.
Arvind Kejriwal | ఢిల్లీ పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్షా తన వ్యక్తిగత సైన్యంగా మార్చేశారని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు.
Parvesh Verma | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై బీజేపీ మండిపడింది. దేశ రాజధానిలో చైనీస్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు పంజాబ్ ప్రభుత్�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం మేనిఫెస్టో విడుదల చేసింది. మధ్యతరగతి వర్గాలపై తాము దృష్టి సారించినట్లు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్
Delhi Polls | దేశ రాజధాని ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆప్ అధిపతి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో పోటీ చేస్తున్నార