Delhi Election Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ వెళ్లింది. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఢిల్లీ మాజీ సీఎం అర�
Delhi | ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలను ఈసీ ప్రకటించనున్నది. ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొన్నది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయ�
Delhi Exit Polls | దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోటీలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడ్డాయి. 60.15 శాతం పోలింగ్ నమోదైంది.
Rahul Gandhi | ఢిల్లీలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అధికార ఆప్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Elections) ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లోక్సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు వ్యక్తులు బహిరంగంగా అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతున్నారంటూ రాహుల్ పేరును నేరుగా ప్ర
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 1.56 కోట్ల ఓటర్లున్న దేశ రాజధానిలో ఓటింగ్ కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు �
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై మంగళవారం కేసు నమోదైంది.
Delhi elections | దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్ని సీట్లలో గెలుస్తుందో అన్నది ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానా
AAP MLAs Resigned | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. అధికారంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా చేశార�
తనకు నోటీసులు పంపడం ద్వారా ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం విశ్వసనీయ�
Swati Maliwal | రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద చెత్త పోశారు. ఢిల్లీ అంతా చెత్తమయంగా మారిందని, ఆప్ ప్రభుత్వం పట్టించుకోవడంలేద�