దేశ రాజధానిలో 2019లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు శుక్రవారం
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మరో కేసు నమోదైంది. ప్రజా ఆస్తుల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనతోపాటు ఆ పార్టీ నేతలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చే
గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో చిట్చాట్ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్-బీజేపీ ఒప్పం�
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ప్రాంతీయ అస్తిత్వ పతాకలు ఎగురుతాయి. మన కలలు సాకారమవుతాయి. మన గళం ఢిల్లీకి వినబడుతుంది. రాష్ర్టాల హక్కులు రక్షింపబడుతాయి.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ నుంచి ఎన్నికైన సంజీవ్ అరోరా స్థానంలో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ దీ�
ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా మాజీ ముఖ్యమంత్రి, కల్పాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆతిశీని ఆప్ ఎమ్మెల్యేలు ఆదివారం ఎన్నుకున్నారు. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశానికి ఆప్ అ�
Sonia Mann | పంజాబీ నటి సోనియా మాన్ (Sonia Mann) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరింది. కీర్తి కిసాన్ యూనియన్ నేత బల్దేవ్ సింగ్ కుమార్తె అయిన ఆమె ఆదివారం ఆమ్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకు�
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివాసం 6, ఫ్లాగ్స్టాఫ్ రోడ్డు బంగళా విస్తరణ, మరమ్మతులు, అలంకరణల కోసం అధికంగా ఖర్చు పెట్టారని వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీపీడబ్ల్యూడీని కేం�
Sheeshmahal | ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘శీష్ మహల్’ (Sheeshmahal) వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. బంగ్లాపై వస్తున్న ఆరోపణలపై కేంద్రం తాజాగా విచారణకు ఆదేశించింది (Centre Orders Probe).
Punjab CM | పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఎందుకు సమావేశమయ్యారనే దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్థానంలో కొత్త వ్యక్తిని సీఎంగా నియమించబోతున్నారనే ప్రచారం జరిగింది.