Blue ants | చీమలు సాధారణంగా నలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. కానీ అరుణాచల్ప్రదేశ్లో అరుదైన నీలి చీమలు ఉన్నాయి. పరిశోధకులు సియాంగ్ లోయలో అద్భుతమైన నీలి చీమలను కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, ప
అరుణాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాలకుగానూ 46 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
అరుణాచల్లో అధికార బీజేపీ మరోసారి దూసుకుపోతున్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటలోనే స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటేసిన కమలం పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింద
అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఈసీ పేర్కొన్నది. ఎన్నికల షెడ్యూల్లో ఈ రెండు రాష్ర్టాల్లోనూ 4వ తేదీనే కౌంటింగ్ �
Extreme Rain | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు (Extreme Rain) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Voter turnout | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ సమయం ముగిసేటప్పటికి క్యూలైన్లలో ఉన్
Kerala Couple: కేరళకు చెందిన ఓ జంట.. అరుణాచల్ ప్రదేశ్లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆ జంటతో పాటు వాళ్ల ఫ్రెండ్ కూడా హోటల్ రూమ్లో మృతిచెందాడు. బహుశా బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటుందని అమ్మాయి తండ్రి ఆ�
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమంటూ చైనా తన స్వరం పెంచుతున్నది. తాజాగా అక్కడ 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెడుతూ నాలుగో జాబితాను ఆదివారం విడుదల చేసింది. చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక వెబ్సైట్ దీనిపై ఒక ప్ర�
Lok Sabha Elections | అరుణాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగక ముందే 10 ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. నామినేషన్ల గడువు
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే వార్త ఇది. అరుణాచల్ ప్రదేశ్లోని ఒక బూత్లో ఓటేసేది కేవలం ఒకే ఒక్క ఓటర్. ఆమె ఒక్క ఓటు కోసం ఎన్నికల సిబ్బంది సాహసం చేయాల్సి ఉన్నది. ఆ బూత్కు చేరుకోవాలంటే సుమారు 40 కిలోమీటర్ల ద
అరుణాచల్ ప్రదేశ్పై చైనా మొండి వాదనను భారత్ పదే పదే ఖండిస్తున్నా, ఆ దేశం మళ్లీ పాత మాటనే ఎత్తుకుంది. చైనా వైఖరి హాస్యాస్పదమంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యలపై చైనా తాజాగా స్పందించింది.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండివాదన చేస్తున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్దేనని అమెరికా తేల్చి చెప్పింది. భారత భూభాగంపై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పు