Liquor consumption | భారతదేశంలో జాతీయ కుటుంబ సంక్షేమంపై కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే చేయించింది. ఈ సర్వేలో మద్యం వినియోగానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మద్యం వినియోగంలో నగరాలకు, పట్టణాలక
వివిధ రాష్ర్టాల్లోని కొత్త క్రిటిక ల్, స్ట్రాటజిక్ గనులను త్వరలో వేలం వే యనున్నట్టు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం అ రుణాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, క ర్ణాటక, రాజ�
అరుణాచల్ ప్రదేశ్లోని చంగ్లాంగ్ జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో ర్యాగింగ్ (Ragging) చోటుచేసుకున్నది. 8వ తరగతి విద్యార్థులను 11వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పలువురు విద్యార్థుల�
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ (Pema Khandu) వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే
BJP observers | అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పనిలో బిజీబిజీగా ఉంది. అందులో భాగంగా ముందు బీజేఎల్పీ నాయకుడి ఎంపికపై దృష్టి సారించింది.
Blue ants | చీమలు సాధారణంగా నలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. కానీ అరుణాచల్ప్రదేశ్లో అరుదైన నీలి చీమలు ఉన్నాయి. పరిశోధకులు సియాంగ్ లోయలో అద్భుతమైన నీలి చీమలను కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, ప
అరుణాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాలకుగానూ 46 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
అరుణాచల్లో అధికార బీజేపీ మరోసారి దూసుకుపోతున్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటలోనే స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటేసిన కమలం పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింద
అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఈసీ పేర్కొన్నది. ఎన్నికల షెడ్యూల్లో ఈ రెండు రాష్ర్టాల్లోనూ 4వ తేదీనే కౌంటింగ్ �
Extreme Rain | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు (Extreme Rain) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Voter turnout | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ సమయం ముగిసేటప్పటికి క్యూలైన్లలో ఉన్
Kerala Couple: కేరళకు చెందిన ఓ జంట.. అరుణాచల్ ప్రదేశ్లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆ జంటతో పాటు వాళ్ల ఫ్రెండ్ కూడా హోటల్ రూమ్లో మృతిచెందాడు. బహుశా బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటుందని అమ్మాయి తండ్రి ఆ�